Webdunia - Bharat's app for daily news and videos

Install App

మున్సి‌పల్స్ ఎన్నికల ప్రచారంలో జగ్గారెడ్డి ఫైర్

Webdunia
ఆదివారం, 19 జనవరి 2020 (17:42 IST)
తెలంగాణా ఫైర్ బ్రాండ్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి  ఫైర్ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డి మున్సిపాల్టీ పరిధిలోని ప్రచారం చేస్తూ, అసెంబ్లీ ఎన్నికల్లో సమయంలో కేసీఆర్ చాలా ఇబ్బందులకు గురిచేశాడని, పోలీసులను పేరుతో కేసులు పెట్టించివేధించారు. అయినా మీరు నాకు మద్దతుగా నిలబడి నన్ను గెలిపించారని గుర్తుచేశారు. 
 
నేను మాట ఇస్తే తప్పే రకం కాదు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు చేసేదేమీ లేదు.. సర్కారు దగ్గర డబ్బులు కూడా లేవు అన్నారు. షాదీముభారక్ కోసం దరఖాస్తు చేసుకుంటే పిల్లలు పుట్టిన తర్వాత డబ్బులు ఇస్తున్నారు అని విమర్శించారు. నేను గరీబులకు ఏటీఎం సెంటర్ లాంటి వాడిని, ఎవరు వచ్చినా వాళ్లకు డబ్బులిస్తా అని, అందువల్ల సంగారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి అన్నారు. 
 
నా రాజకీయ జీవితంలో సంగారెడ్డికి 15 సార్లు సీఎంలను తీసుకుని వచ్చాను. టీఆర్ఎస్ నేతలు ఒక్కసారేనా సీఎంను తీసుకవచ్చారా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం తనను టార్గెట్ చేసిందని, అయినా తాను ఎవరికీ భయపడే రకం కాదని, జగ్గారెడ్డి జోలికి వస్తే గల్లికో జగ్గారెడ్డి పుడతారు అని జగ్గారెడ్డి హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

Ram Charan: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. ఫ్యామిలీతో లండన్‌కు చెర్రీ ఫ్యామిలీ

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments