Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ రాష్ట్రంలో తొలి కేజీ టు పీజీ విశ్వవిద్యాలయం

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2022 (19:10 IST)
తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి కేజీ టు పీజీ విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీల్లో భాగంగా, ఈ తరహా యూనివర్శిటీని తొలిసారి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటుచేశారు. 
 
రాష్ట్రంలోని ప్రతి ఒక్క విద్యార్థిని నాణ్యమైన ఉచిత విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ యూనివర్శిటీని ఏర్పాటు చేసింది. గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు దీన్ని ఏర్పాటుచేశారు. ఈ క్రమంలోనే ఎల్కేజీ నుంచి పీజీ వరకు అన్ని ఒకే చోట పూర్తి చేసుకునేలా విద్యాలయాలను నిర్మించారు. 
 
ఈ యూనివర్శిటీ నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫోటోలు, వైరల్ అవుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావు పేటలో తొలి కేజీ టు పీజీ విశ్వవిద్యాలయాన్ని నిర్మించారు. ఈ విద్యాలయానికి సంబంధించిన ఫోటోలను తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ సతీష్ రెడ్డి ఓ ట్వీట్ ద్వారా వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నటులు అమ్ముడుపోయారు - ప్రకాష్ రాజ్ కామెంట్స్

మండాడి నుండి సూరి, సుహాస్ ఫస్ట్ లుక్ విడుదల

రిహాబిలిటేషన్ సెంటర్‌ కు వెళ్ళిన అల్లు అరవింద్, బన్నీ వాసు

Mrunal Thakur And Sumanth: మృణాల్ ఠాకూర్ ప్రేమలో పడిన సుమంత్..? త్వరలోనే పెళ్లి..?

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments