Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో వెలుగుచూసిన కోవిడ్ సూపర్ వేరియంట్ ఎక్స్ బీబీ15

Webdunia
బుధవారం, 4 జనవరి 2023 (12:49 IST)
తెలంగాణా రాష్ట్రంలోకి కోవిడ్ సూపర్ వేరియంట్ ఎక్స్ బీబీ 15 ప్రవేశించింది. అమెరికా, ఇంగ్లండ్ వంటి దేశాల్లో కరోనా వేవ్‌కు ప్రధాన కారణంగా నిలిచిన ఈ వేరియంట్ కేసులను తాజాగా తెలంగాణాలో మూడింటిని గుర్తించారు. 
 
నిజానికి ఈ తరహా కేసులను ఇప్పటికే గుజరాత్, కర్నాటక, మహారాష్ట్రలలో గుర్తించగా, తాజాగా తెలంగాణాలో కూడా గుర్తించడం ఆందోళనకు గురిచేస్తుంది. కాగా, డిసెంబరు - జనవరి 2వ తేదీల మధ్య ఈ తరహా కేసులను దేశంలో ఆరు కేసులను గుర్తించారు. ఈ వైరస్‌ను ప్రపంచంలో తొలిసారి న్యూయార్క్ దేశంలో గుర్తించారు. ఇది శరవేగంగా వ్యాప్తి చేసే వేరియంట్ అని, దీని వల్ల కరోనా వేవ్స్ మరితంగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. 
 
ఎక్స్ బీబీ 15 అనేక ఉత్పరివర్తనాలన పొందడం వల్ల ఇది ఇప్పటివరకు అత్యంత రోగనిరోధకశక్తి కలిగిన వేరియంట్‌గా మారిందని చెబుతున్నారు. అమెరికాలో చాలా మంది ఈ వైరస్ బారినపడిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments