Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరైనా చెప్పండి సామీ..చినజీయర్ స్వామిని కలిసిన ఆర్టీసీ నేతలు

Webdunia
బుధవారం, 30 అక్టోబరు 2019 (18:37 IST)
ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వానికి సూచించాలని రాష్ట్ర ఆర్టీసీ ఐకాస నేతలు చినజీయర్ స్వామీజీని కోరారు. రాజేంద్రనగర్లోని ముచ్చింతల్లోని ఆశ్రమానికి వెళ్లి ప్రస్తుత పరిస్థితులను స్వామీజికి వివరించారు.

ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి సూచన చేయాలని కోరుతూ... రాష్ట్ర ఆర్టీసీ ఐకాస నేతలు చిన జీయర్ స్వామిని కోరారు.

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ముచ్చింతల్‌లోని స్వామిజీ ఆశ్రమానికి 300 మంది ఆర్టీసీ కార్మికులతో వెళ్లారు. సమ్మెకు దారి తీసిన పరిస్థితులను స్వామిజీకి వివరించారు. ప్రభుత్వ వైఖరి కారణంగా కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

Imanvi: ప్రభాస్ సినిమాలో పాకిస్థాన్ నటి ఇమాన్విని తొలగించండి

మరో సినిమాకు రెడీ అయిన నందమూరి కళ్యాణ్ రామ్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments