Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో ఠారెత్తిస్తున్న పగటి ఉష్ణోగ్రతలు

Webdunia
సోమవారం, 14 మార్చి 2022 (09:50 IST)
తెలంగాణా రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోయింది. పెద్దపల్లి జిల్లా మంథనిలో ఆదివారం గరిష్టంగా 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. 
 
గత యేడాది జూన్ నెల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే కావడం గమనార్హం. అదేవిధంగా పాలమూరు జిల్లా కురవి మండలం అయ్యగారిపల్లె, జగిత్యాల జిల్లాలోని అలీపూర్‌‍లలో ఆదివారం 40 డిగ్రీల మేరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 
 
ఇకపోతే, ములుగు, ఖమ్మం, జిల్లాలోనూ ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరిగిపోతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో సాధారణం కంటే 1.6 డిగ్రీలో, భద్రాచలంలో 1.5 డిగ్రీలో అధికంగా నమోదయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

Samantha: గుళ్లు కట్టి, పూజలు చేసే పద్దతిని ఎంకరేజ్ చేయను : సమంత

ధైర్యసాహసాల భూమి పంజాబ్‌ వేఖ్ కే తో కోక్ స్టూడియో భారత్‌కి హ్యాట్రిక్ విజయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

తర్వాతి కథనం
Show comments