Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రయాణికుడిని చితకబాది 2 లక్షలు యూకె కరెన్సీ అపహరించిన క్యాబ్ డ్రైవర్

Webdunia
బుధవారం, 4 సెప్టెంబరు 2019 (16:14 IST)
పదిహేను రోజుల్లో వివాహం ఉండటంతో యుకే నుండి వచ్చిన ప్రవీణ్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగి ఇంటికి వెళ్లడం కోసం ఓ ప్రైవేట్ క్యాబ్ బుక్ చేసున్నాడు. అయితే ఆ క్యాబ్ డ్రైవర్ దారి మళ్ళించి ప్రవీణ్‌ను గుర్తుతెలియని ప్రదేశానికి తీసుకెళ్ళి చితకబాది తన వద్ద ఉన్న రెండు లక్షల యుకే కరెన్సీ, బంగారు నగలను దోచుకుని వెళ్లిపోయాడు. 
 
దీంతో తండ్రికి ఫోన్ చేసిన ప్రవీణ్ జరిగిన విషయం చెప్పాడు. తను ఎక్కడున్నానో తెలియడం లేదని తను ఉన్న ప్రదేశంలో కొండపై గుడి ఉన్నట్లు తెలియజేశాడు. దీంతో హుటాహుటీన శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలిస్టేషన్‌కు చేరుకున్న బాధితుడి తండ్రి శేషగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
 
ప్రవీణ్  సొంత గ్రామం ధమ్మాయిగుడా. ఎయిర్‌పోర్ట్ పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

Samantha: గుళ్లు కట్టి, పూజలు చేసే పద్దతిని ఎంకరేజ్ చేయను : సమంత

ధైర్యసాహసాల భూమి పంజాబ్‌ వేఖ్ కే తో కోక్ స్టూడియో భారత్‌కి హ్యాట్రిక్ విజయం

పవన్ కళ్యాణ్‌‍తో డేటింగ్ చేస్తా .. ప్రభాస్‌ను పెళ్ళాడతా : ఫరియా అబ్దుల్లా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

తర్వాతి కథనం
Show comments