Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టపగలే గొడ్డళ్లతో టీఆర్ఎస్ కౌన్సిలర్‌ను నరికి చంపేశారు..

Webdunia
గురువారం, 21 ఏప్రియల్ 2022 (17:33 IST)
టీఆర్ఎస్ కౌన్సిలర్ బానోత్ రవినాయక్ దారుణ హత్య గురయ్యాడు. మ‌హ‌బూబాబాద్ జిల్లాలో దారుణం జ‌రిగింది. ప‌ట్ట‌ణంలోని ప‌త్తిపాక వ‌ద్ద దుండ‌గులు గొడ్డ‌ళ్ల‌తో న‌రికిచంపారు.  అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన గిరిజ‌న కౌన్సిల‌ర్‌ను సిటీ న‌డిబొడ్డున హ‌త్య చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.  
 
వివరాల్లోకి వెళితే.. మానుకోట మున్సిపాలిటీ 8 వార్డు కౌన్సిల‌ర్‌గా బానోత్ ర‌వినాయ‌క్ వ్యవహరించారు. ప్రస్తుతం బానోత్ రవినాయక్ హత్యకు గురైన ఘటనపై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. 
 
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మానుకోట ఏరియా ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. హత్య కేసులో ముగ్గురు వ్యక్తులు మహబూబాబాద్ పోలీస్ స్టేషన్ ‌లో లొంగిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments