Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో ఉద్యోగ జాతర.. త్వరలో 28 వేల పోస్టులకు నోటిఫికేషన్

Webdunia
గురువారం, 1 సెప్టెంబరు 2022 (17:45 IST)
తెలంగాణా రాష్ట్రంలో వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో నిరుద్యోగ ఓటర్లను ఆకర్షించేందుకు పాలకులు ఉద్యోగాల భర్తీపై దృష్టిసారించారు. ఇందులోభాగంగా, త్వరలో తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ జాతరను ప్రారంభించనున్నారు. త్వరలో 28 వేల ఉద్యోగ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ పోస్టుల భర్తీ కోసం త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు వెల్లడించారు. 
 
సంగారెడ్డి పట్టణంలో కొత్త పింఛనుదారులకు స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేనివిధంగా నెలకు రూ.2016 చొప్పున పెన్షన్ ఇస్తున్నట్టు చెప్పారు. కర్నాటకలోన బీజేపీ ప్రభుత్వం రూ.600 మాత్రమే ఇస్తుందని గుర్తు చేశారు. 
 
ప్రస్తుతం రాష్ట్రంలో 40 లక్షల మందికి లబ్దిదారులకు పించన్లు అందిస్తున్నామని తెలిపారు. ఎవరూలేనివారికి పింఛను, బియ్యం భరోసా ఇస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా వివిధ వర్గాల వారికి పింఛన్లు ఇచ్చి సీఎం కేసీఆర్ ఆండగా ఉంటున్నారని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments