Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూడు లేనివారికి రూ.5 లక్షల నగదు : తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి

Webdunia
శుక్రవారం, 8 అక్టోబరు 2021 (16:38 IST)
తెలంగాణ రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శుక్రవారం ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఓ కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ గృహాలపై ఆయన ఓ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన ఓ శుభవార్తను కూడా వెల్లడించారు. సొంత స్థలం వుండి, ఇల్లు లేని వారికి త్వరలోనే ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు ఇచ్చేలా పథకం ప్రారంభిస్తామని ప్రకటించారు. 
 
అలాగే, ప్రభుత్వ అధికారులు జరిపిన సమగ్ర సర్వేలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ల కోసం 26,31,739 దరఖాస్తుల రాగా.. ఇప్పటివరకు 2.91 లక్షల డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేశామని గుర్తుచేసారు. ఇందులో ఇప్పటికే 2.27,000 ఇళ్లను ప్రారంభించినట్టు చెప్పారు. మరో 1,03,000 పూర్తి చేశామన్నారు. 70 వేల ఇండ్ల పనులు 90 శాతం పూర్తయ్యాయని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments