Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో ఏప్రిల్ 23న పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు రాత పరీక్ష

Webdunia
సోమవారం, 2 జనవరి 2023 (10:22 IST)
తెలంగాణాలో పోలీస్ శాఖలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం రాత పరీక్షను నిర్వహించనున్నారు. ఇందులోభాగంగా, ఏప్రిల్ 23వ తేదీన ఈ రాత పరీక్షను నిర్వహించనున్నారు. 
 
అలాగే, రిక్రూట్మెంట్‌లో భాగంగా, చివర అంకమైన మెయిన్స్ పరీక్షల తేదీలను పోలీస్ నియామక మండలి ఖరారు చేసింది. మార్చి 12వ తేదీ నుంచి మెయిన్ ఎగ్సామ్స్ నిర్వహించనుంది. ఏప్రిల్ 9న సివిల్ ఎస్ఐ నియామక పరీక్షల నిర్వహిస్తారు. 
 
ఏప్రిల్ 23న అన్ని రకాల కానిస్టేబుల్ పోలీస్ పోస్టులకు ప్రధాన పరీక్షలను నిర్వహించేలా ఏర్పాట్లుచేశారు. ఈ పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష నిర్వహిస్తారు. 
 
ప్రస్తుతం ఫిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికి ఫిజికల్ ఈవెంట్స్ ‌కొనసాగుతున్నాయి. ఇవి ఈ నెల 5 తేదీతో ఈ దేహదారుఢ్య పరీక్షలు ముగుస్తాయి. ఈ నేపథ్యంలో మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ను పోలీస్ నియామక మండలి ఖరారు చేసింది. అయితే, హాల్ టిక్కెట్ల డౌన్‌లోడ్‌పై త్వరలోనే వెల్లడించనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments