Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో గ్రూపు - 2 పరీక్షలు వాయిదా

Webdunia
బుధవారం, 11 అక్టోబరు 2023 (08:35 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి నవంబరు నెల 30వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలో ఆ నెలలో జరగాల్సిన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూపు 2 పరీక్షలను వాయిదా వేశారు. ఎన్నికల విధుల్లో ప్రభుత్వ సిబ్బంది బిజీగా ఉండటంతో ఈ పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని పేర్కొంటూ వాయిదా వేశారు. ఈ పరీక్షల నిర్వహణకు సరిపడిన సిబ్బందిని సమకూర్చుకోలేమని టీఎస్ పీఎస్సీతో సహా ఎస్పీలు, జిల్లా కలెక్టర్లు స్పష్టం చేయడంతో ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు టీఎస్ పీఎస్సీ అధికారంగా వెల్లడించింది. వాయిదా వేసిన పరీక్షలను జనవరి నెలలో నిర్వహించే అవకాశముంది. 
 
మరోవైపు, ఈ పరీక్షల వాయిదాపై నిరుద్యోగ అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు నవంబరు నెలాఖరు లేదా డిసెంబరు నెలల్లో జరుగుతాయని చాలా క్రితమే స్పష్టత వచ్చినా హడావుడిగా నవంబరు నెలలో పరీక్షలు నిర్వహించేలా సిద్ధమవడం ఏంటని వారు ప్రశ్నించారు. నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుందని, ఎన్నికల సమయంలో నిరుద్యోగ ఓటర్లను ఆకర్షించేందుకే ఈ తరహా నాటకమాడిందని వారు ఆరోపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments