Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో విషాదం : కరోనా వైరస్ సోకి రెండేళ్ళ బాలుడు

Webdunia
సోమవారం, 20 ఏప్రియల్ 2020 (09:09 IST)
తెలంగాణా రాష్ట్రంలో విషాదం జరిగింది. కరోనా వైరస్ సోకి రెండేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలోని మద్దూరు మండలంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మద్దూరు మండలంలోని నారాయణపేటకు చెందిన రెండేళ్ళ బాలుడు న్యూమోనియాతో బాధపడుతుంటే నీలోఫర్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తూ వచ్చారు. అయితే, ఆ వైద్యుల సూచన మేరకు ఆ బాలుడికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. 
 
దీంతో కరోనా రోగుల కోసం ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స చేస్తూ రాగా, ఆ బాలుడు చికిత్స పొందుతూ కన్నుమూశారు. అతని తండ్రి ద్వారానే బాలుడికి కరోనా వైరస్ సోకివుంటుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో మృతుని తల్లిదండ్రులకు కూడా ఈ పరీక్షలు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్‌‍తో డేటింగ్ చేస్తా .. ప్రభాస్‌ను పెళ్ళాడతా : ఫరియా అబ్దుల్లా

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments