Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిద్రిస్తున్న వారిపై మిద్దె కూలడంతో ఆరుగురు మృతి..

Webdunia
ఆదివారం, 10 అక్టోబరు 2021 (09:59 IST)
తెలంగాణ‌లోని జోగులాంబ గ‌ద్వాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నిద్రిస్తున్న వారిపై మిద్దె కూలడంతో ఆరుగురు మృతి చెందారు. ఈ విషాద ఘ‌ట‌న తెలంగాణ‌లోని జోగులాంబ గ‌ద్వాల జిల్లా అయిజ మండ‌లంలో చోటు చేటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే... కొత్త‌ప‌ల్లి గ్రామంలో మోష, శాంత‌మ్మ దంప‌తులు నివసిస్తున్నారు. వీరికి ఐదుగురు సంతానం. ప్ర‌తిరోజు లాగాగే శ‌నివారం రాత్రి భోజ‌నం అనంత‌రం ఆ కుటుంబం నిద్ర‌పోయింది. అయితే.. ఆదివారం తెల్ల‌వారుజూమున మిద్దె కూలీ వారిపై ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో భార్య భ‌ర్త‌ల‌తో పాటు ముగ్గురు పిల్ల‌లు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.
 
స్పందించిన స్థానికులు క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుంగా.. మ‌రొకరు ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌స్తుతం ఒక‌రు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగా.. మ‌ట్టి మిద్దె కూలిపోవ‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని స్థానికులు చెబుతున్నారు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal helth: హీరో విశాల్ ఆరోగ్యంపై విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ వివరణ

Tarak: కళ్యాణ్ రామ్, ఎన్.టి.ఆర్. (తారక్) పేర్లు ప్రస్తావించిన పురందేశ్వరి

Rajasaheb: ప్రభాస్ రాజాసాబ్ కీలక అప్ డేట్ - కీసరలో రీషూట్స్ !

పోస్టర్ తో ఆసక్తికలిగించిన సుధీర్ బాబు హీరోగా చిత్రం

CULT: రచయిత, హీరోగా, దర్శకుడిగా విశ్వక్సేన్ చిత్రం కల్ట్ ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments