Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైఫ్ ఆగడాలు మరీ ఎక్కువైపోయాయమ్మా.... సీనియర్లంతా ఒక్కటయ్యారు.. ప్రీతి ఆవేదన

Webdunia
ఆదివారం, 26 ఫిబ్రవరి 2023 (12:30 IST)
వరంగల్ కాకతీయ వైద్య కాలేజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్నం కేసులో తాజాగా మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్యకు ముందు ఆమె తన తల్లికి ఫోన్ చేసి తన ఆవేదన వెళ్లబోసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి వెలుగు చూసింది. 
 
"సైఫ్‌ నాతో పాటు చాలా మంది జూనియర్లను వేధిస్తున్నాడు. సీనియర్లంతా ఒక్కటయ్యారు. నాన్న పోలీసులతో ఫోన్ చేయించినా ఫలితం లేకపోయింది. సైఫ్ వేధింపులు మితిమీరిపోతున్నాయి. నేను అతడిపై ఫిర్యాదు చేస్తే సీనియర్లంతా నన్ను దూరం పెడతారు. ఏదైనా ఉంటే తన వద్దకు రావాలి కానీ ప్రిన్సిపాల్‌కు ఎందుకు ఫిర్యాదు చేశారని హెచ్.ఓ.డి. నాగార్జున రెడ్డి నాపై ఆగ్రహం వ్యక్తం చేశారంటూ అని ప్రీతి తన తల్లితో చెప్పుకుని బాధపడింది. 
 
సైఫ్‌తో తాను మాట్లాడుతానని, సమస్య లేకుండా చూస్తానని ఆమె తన తల్లికి భరోసా కల్పించే ప్రయత్నం చేసింది. ఇంతలోనే ప్రితీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కాగా, ప్రస్తుతం ప్రీతి ఆరోగ్యం అత్యంత విషమంగానే ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుధీర్ బాబు జటాధర నుంచి ఫస్ట్ ట్రాక్ సోల్ అఫ్ జటాధర రిలీజ్

Shraddha Srinath: గేమింగ్ డెవలపర్‌గా నటించడం ఛాలెంజ్ గా వుంది: శ్రద్ధా శ్రీనాథ్

OG sucess: త్రివిక్రమ్ వల్లే ఓజీ చేశాం, సక్సెస్ తో మాటలు రావడంలేదు : డివివి దానయ్య

ట్రాన్: అరేస్‌లో నా హీరో జెఫ్ బ్రిడ్జెస్: ఒక లెజెండ్, ది బెస్ట్ అంటున్న జారెడ్ లెటో

NTR: దుష్ట పాత్రలు సాత్విక పాత్రల ధూళిపాళ కు అదృష్టం జి.వరలక్ష్మి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments