Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రీట్మెంట్ తీసుకుంటున్న మహిళా రోగిపై వార్డ్ బోయ్ అత్యాచారం

కామాంధులు ఆంబోతుల్లా విహరిస్తున్నట్లే వుంది. రోగులను కూడా వదలడంలేదు ఈ కామాంధులు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళా రోగిపై వార్డ్ బోయ్ నాగరాజు అత్యాచారానికి పాల్పడ్డాడు. రోగులకు సేవలందిస్తూ, వారిని కంటికి

Webdunia
శనివారం, 5 మే 2018 (19:39 IST)
కామాంధులు ఆంబోతుల్లా విహరిస్తున్నట్లే వుంది. రోగులను కూడా వదలడంలేదు ఈ కామాంధులు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళా రోగిపై వార్డ్ బోయ్ నాగరాజు అత్యాచారానికి పాల్పడ్డాడు. రోగులకు సేవలందిస్తూ, వారిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన వార్డ్ బోయ్ ఈ అఘాయిత్యానికి పాల్పడటం తీవ్ర చర్చనీయాంశమైంది.
 
విధుల్లో ఉన్న హోంగార్డు ఖమర్ వార్డుబోయ్ చేసిన అత్యాచారం విషయాన్ని చెప్పకుంగా గోప్యంగా వుంచాడు. ఐతే బాధితురాలు తనపై జరిగిన అఘాయిత్యాన్ని చెప్పడంతో విషయం వెలుగుచూసింది. అఫ్జల్‌గంజ్ పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments