అమ్మాయిలను పంపాలని బెల్లంపల్లి ఎమ్మల్యే ఒత్తిడి చేశారు.. మహిళ ఆరోపణ

Webdunia
మంగళవారం, 28 మార్చి 2023 (17:46 IST)
తెలంగాణ రాష్ట్రంలోని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే చిన్నయ్య అమ్మాయిలను పంపాలంటూ తనను ఒత్తిడి చేశారంటూ ఆరోపించారు. ఈ మేరకు ఆ మహిళ చేసిన ఆరోపణలకు సంబంధించిన వీడియో, ఆడియోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
బెల్లంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఓ డెయిరీ నిర్వాహకురాలు చేసిన ఆరోపణలను పరిశీలిస్తే, ఎమ్మెల్యే చిన్నయ్య డెయిరీ ఏర్పాటుకు డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ ఆరోపించారు. పైగా, అమ్మాయిలను పంపాలంటూ ఒత్తిడి తెచ్చారని అన్నారు. తాము సహకరించకపోవడంతో తమపై తప్పుడు కేసులు పెట్టించి, ఆయన అనుచరులతో బెదిరిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతున్న ఈ వీడియో, ఆడియోలను ఎమ్మెల్యే చిన్నయ్య ఖండించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

సుడిగాలి సుధీర్ గోట్ దర్శకుడుపై నటి దివ్యభారతి ఆరోపణ

Priyadarshi: నాకేం స్టైల్ లేదు, కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ : ప్రియదర్శి

అఖిల్ మరో దేవరకొండ.. తేజస్వినీలో సాయి పల్లవి కనిపించింది : వేణు ఊడుగుల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments