Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రణయ్‌ను అమృత ఎంతంగా ప్రేమించిందో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లో సంచలన౦ సృష్టించింది మిర్యాలగూడ పరువు హత్య కేసు. ప్రణయ్, అమృతల ప్రి-వెడ్డింగ్ ఆల్బమ్ చూసినవారంతా అయ్యో పాపం అంటున్నారు. వారిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా ఉన్నారనీ, వారిని విడదీయడానికి మనసెలా ఒప్పిందంటూ వాపోతున్నారు.

Webdunia
సోమవారం, 17 సెప్టెంబరు 2018 (12:54 IST)
తెలుగు రాష్ట్రాల్లో సంచలన౦ సృష్టించింది మిర్యాలగూడ పరువు హత్య కేసు. ప్రణయ్, అమృతల ప్రి-వెడ్డింగ్ ఆల్బమ్ చూసినవారంతా అయ్యో పాపం అంటున్నారు. వారిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా ఉన్నారనీ, వారిని విడదీయడానికి మనసెలా ఒప్పిందంటూ వాపోతున్నారు. 
 
అమృతకు అధైర్యపడకు అంటూ అనేకమంది సోషల్ మీడియాలో ధైర్యం నూరుపోస్తున్నారు. అమృత-ప్రణయ్‌లు పిచ్చి ప్రేమికులని చెబుతున్నారు ప్రణయ్ స్నేహితులు. ఒకరిని వదలి మరొకరు ఒక్క నిమిషం కూడా ఉండేవారు కాదని చెబుతున్నారు. 
 
ప్రణయ్‌తో అమృత పెళ్లయిన తరువాత మాత్రమే ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేసిందని చెబుతున్నారు. ప్రణయ్ లేకుండా అమృత జీవితాన్ని ఊహించలేం అంటున్నారు ప్రణయ్ కుటుంబసభ్యులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments