Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీవీ ప్రకాష్‌తో ఈషా రెబ్బా.. గ్లామర్ డోస్ పెంచేస్తుందా?

Webdunia
బుధవారం, 3 ఏప్రియల్ 2019 (11:30 IST)
తెలుగమ్మాయి ఈషా రెబ్బ లేటుగా వచ్చినా ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తోంది. గత ఏడాది ఈషా అరవింద సమేత సినిమాలో అరవింద  చెల్లిగా కనిపించిన సంగతి తెలిసిందే. అలాగే సుమంత్ హీరోగా నటించిన సుబ్రహ్మణ్య పురంలో కూడా కనిపించిన ఈ బ్యూటీ హిట్టయితే అందుకోలేదు గాని నటనాపరంగా మంచి మార్కులే కొట్టేసింది.  
 
తాజాగా 'ఢమరుకం' ఫేమ్ శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో కథానాయిక ప్రాధాన్యత కలిగిన ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటూ ఉండగానే, తమిళంలో ఒక సినిమా ఛాన్స్ వచ్చింది. 
 
యంగ్ హీరో, సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ కథానాయకుడిగా నటించనున్న ఈ సినిమాకి, ఏజిల్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. తమిళంలో ఈషా రెబ్బకి ఇది రెండవ సినిమా. జీవీతో సినిమా అంటే లిప్ లాక్‌లు, హాట్ సన్నివేశాలు తప్పకుండా వుంటాయని.. దీంతో గ్లామర్ డోస్ ఈషా పెంచేస్తే తప్పకుండా అవకాశాలు రావడం ఖాయమని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments