Webdunia - Bharat's app for daily news and videos

Install App

మల్లితీగలా తయారై.. హైదరాబాద్ వచ్చిన శ్వేతబసు.. ఛాన్సులిస్తారా?

కొత్తబంగారు లోకం హీరోయిన్ శ్వేతబసు ప్రసాద్ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీపై ఫోకస్ చేసింది. ప్రస్తుతం సీరియల్‌తో పాటు బాలీవుడ్‌లో రూపొందిన బడా మూవీ.. ‘బద్రీనాథ్‌కి దునియా’లోనూ స్మాల్ రోల్‌లో నటించిన శ్వేత

Webdunia
గురువారం, 2 మార్చి 2017 (13:43 IST)
కొత్తబంగారు లోకం హీరోయిన్ శ్వేతబసు ప్రసాద్ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీపై ఫోకస్ చేసింది. ప్రస్తుతం సీరియల్‌తో పాటు బాలీవుడ్‌లో రూపొందిన బడా మూవీ.. ‘బద్రీనాథ్‌కి దునియా’లోనూ స్మాల్ రోల్‌లో నటించిన శ్వేత ప్రస్తుతం తెలుగు ఛాన్సుల కోసం మల్లి తీగల తయారైంది. అందుకే ఇటీవల హైదరాబాద్ వచ్చిన ఈ ముద్దుగుమ్మ లుక్ చూసి అంతా కంగుతిన్నారు. మెరుపుతీగలా తయారైన తన అందాలతో శ్వేతాబసు ప్రసాద్ అందరి చూపులను తనవైపు తిప్పుకుంది. 
 
అయితే టాలీవుడ్ నుంచి వెళ్ళిపోయిన శ్వేతబసు సూపర్ లుక్‌లో వచ్చినా దర్శకనిర్మాతలు ఆమెకు ఛాన్స్ ఇస్తారో లేదో మరి.. టాలీవుడ్‌లో ఎంట్రీ సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన ఆ బ్యూటీకి అనుకోని షాక్ తగిలింది. అయినా బాలీవుడ్‌లో తన సత్తా ఏంటో నిరూపించుకున్న శ్వేతబసు ప్రసాద్.. టాలీవుడ్‌లో ఏమేరకు ఛాన్సులు రాబట్టుతుందో వేచి చూడాలి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments