Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదో గుణపాఠం.. ముచ్చట్లకు దూరంగా ఉంటున్నా : శ్వేతాబసు ప్రసాద్

తన జీవితంలో జరిగిన ఆ ఘటన తనకు ఓ గుణపాఠంలాంటిదని నటి శ్వేతాబసు ప్రసాద్ చెప్పుకొచ్చింది. అప్పటి నుంచి తాను ముచ్చట్లకు దూరంగా ఉంటున్నట్టు చెప్పింది. ప్రస్తుతం హిందీ సీరియల్ 'చంద్ర నందిని'లో నటిస్తున్న శ్

Webdunia
శనివారం, 10 జూన్ 2017 (10:01 IST)
తన జీవితంలో జరిగిన ఆ ఘటన తనకు ఓ గుణపాఠంలాంటిదని నటి శ్వేతాబసు ప్రసాద్ చెప్పుకొచ్చింది. అప్పటి నుంచి తాను ముచ్చట్లకు దూరంగా ఉంటున్నట్టు చెప్పింది. ప్రస్తుతం హిందీ సీరియల్ 'చంద్ర నందిని'లో నటిస్తున్న శ్వేతాబసు మీడియాతో ముచ్చటించింది.
 
సినిమా షూటింగ్ సమయంలో దొరికే ఖాళీ సమయాల్లో అందరి నటుల మాదిరిగా తాను ముచ్చట్లు పెట్టడం, సెల్ఫీలు దిగడం వంటివి చేయనని తేల్చి చెప్పింది. ప్రస్తుతం షూటింగ్ గ్యాప్‌లో ఇతర నటులు ఎలా నటిస్తున్నారో చూస్తానని, లేకపోతే, పుస్తకాలు చదువుకుంటానని చెప్పింది. 
 
రోజు మొత్తంలో 16 గంటలపాటు మనం మెలకువగానే ఉంటాం కనుక, ఈ సమయాన్ని చక్కగా వినియోగించుకుంటానని తెలిపింది. ఇకపోతే.. తన జీవితంలో జరిగిన ఆ ఘటన.. ఓ మాయని మచ్చవంటిదన్నారు. దాని నుంచి తాను బయటపడినట్టు తెలిపింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments