Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెర్రీ సరసన బాలీవుడ్ భామ.. ఎన్టీఆర్ సరసన.. హాలీవుడ్ ముద్దుగుమ్మ

Webdunia
శనివారం, 9 ఫిబ్రవరి 2019 (18:11 IST)
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ట్రిపుల్ ఆర్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో చరణ్ సరసన అలియా భట్ నటించనుందని టాక్ వస్తోంది. ఇందుకోసం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. ఇక ఎన్టీఆర్ సరసనైతే.. హాలీవుడ్ నటి కోసం సంప్రదింపులు జరుపుతున్నారట. 
 
కథ ప్రకారం హాలీవుడ్‌ భామ అయితేనే బాగుంటుందని జక్కన్న భావిస్తున్నారు. అలాగే రెండో షెడ్యూల్‌ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త వచ్చింది. ఈ చిత్రంలో బాహుబలి స్టార్‌ ప్రభాస్ అతిథి పాత్రలో కనిపించనున్నాడట. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లతో పాటు ప్రభాస్‌ను కూడా ఒకే ఫ్రేమ్‌లోచూపించేందుకు రాజమౌళి ప్లాన్‌ చేస్తున్నట్టుగా ఫిలిమ్ నగర్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Lahore: లాహోర్‌లో శక్తివంతమైన పేలుళ్లు- భద్రత కట్టుదిట్టం

Balochistan: బలూచిస్తాన్‌లో 14మంది పాకిస్థాన్ సైనికులు మృతి.. బాధ్యత వహించిన బీఎల్ఏ (video)

Malala Yousafzai: భారతదేశం-పాకిస్తాన్ దేశాలు సంయమనం పాటించాలి.. మలాలా యూసఫ్ జాయ్

Operation Sindoor impact: పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంటుంది.. ఈ యుద్ధాన్ని చివరి వరకు తీసుకెళ్తాం

Rahul Gandhi: రాహుల్ గాంధీ పార్లమెంటరీ సభ్యత్వం సవాలు- పిటిషన్ కొట్టివేత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments