Webdunia - Bharat's app for daily news and videos

Install App

గీత గోవిందం ముందుగా ఏ హీరోతో చేయాల‌నుకున్నారో తెలుసా?

విజ‌య్ దేవ‌ర‌కొండ - ప‌రశురామ్ కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం గీత గోవిందం. గీతా ఆర్ట్స్ 2 బ్యాన‌ర్ పైన రూపొందిన ఈ సినిమా సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది. అసలు ఈ సినిమా ఈ రేంజ్ స‌క్స‌స్ సాధిస్తుంద‌ని ఎవ‌రు ఊహించ‌లేదు. 100 కోట్ల గ్రాస్... 50 కోట్ల

Webdunia
మంగళవారం, 28 ఆగస్టు 2018 (14:37 IST)
విజ‌య్ దేవ‌ర‌కొండ - ప‌రశురామ్ కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం గీత గోవిందం. గీతా ఆర్ట్స్ 2 బ్యాన‌ర్ పైన రూపొందిన ఈ సినిమా సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది. అసలు ఈ సినిమా ఈ రేంజ్ స‌క్స‌స్ సాధిస్తుంద‌ని ఎవ‌రు ఊహించ‌లేదు. 100 కోట్ల గ్రాస్... 50 కోట్ల పైగా షేర్ సాధించి తెలుగు సినిమాల్లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ సాధించిన చిత్రాల లిస్ట్‌లో చేరింది. 14 కోట్ల పెట్టుబ‌డితో 60 కోట్ల‌కు పైగా షేర్ సాధించ‌డం అంటే మామూలు విష‌యం కాదు.
 
భారీ బ‌డ్జెట్ మూవీ తీసినా ఇంత లాభం రాదు. ఇదిలా ఉంటే... ఈ సినిమాను ముందుగా అల్లు శిరీష్‌తో చేయాల‌నుకున్నార‌ట‌. ప‌ర‌శురామ్ మాత్రం విజ‌య్‌తోనే చేయాల‌న్నాడ‌ట‌. అదే క‌లిసొచ్చింది. ఒక‌వేళ అల్లు శిరీష్‌తో చేస్తే ఈ రేంజ్ స‌క్స‌స్ వ‌చ్చేది కాదు. ఈ సినిమాతో ప‌ర‌శురామ్‌కి బాగా డిమాండ్ పెరిగింది. త‌దుప‌రి చిత్రాన్ని కూడా గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌లోనే అని ఎనౌన్స్ చేసారు. మ‌రి.. ఏ హీరోతో చేస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Volunteers: వాలంటీర్లను హెచ్చరించాం.. వారివల్లే ఓడిపోయాం... గుడివాడ అమర్‌నాథ్

భారత్‌లో పాకిస్థాన్ ఎక్కడెక్కడ దాడులు చేస్తుంది? హైదరాబాద్ - వైజాగ్‌లు ఏ కేటగిరీలో ఉన్నాయి?

రిజర్వేషన్ వ్యవస్థ రైలు కంపార్టుమెంట్‌లా మారిపోయింది : సుప్రీం జడ్జి సూర్యకాంత్

భారతదేశం-పాకిస్తాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరుగుతుందా?

Jagan Padayatra 2.0 : 2027లో పాదయాత్ర 2.0 చేపడతారు.. గుడివాడ అమర్‌నాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments