Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా పెరిగిపోతుంటే.. పొట్టి దుస్తుల పోస్టులు అవసరమా అనసూయా..? (video)

Webdunia
శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (18:39 IST)
బుల్లితెరకు గ్లామర్ బ్యూటీ అనసూయ పొట్టి దుస్తులలో మెరవడం కొత్తేమి కాదు. కాని ఇలాంటి దుర్భర పరిస్థితులలో పొట్టి దుస్తులు వేసుకొని ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. సమాజానికి ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నావు అని కొందరు కడిగి పారేస్తున్నారు. 
 
వీటికి అనసూయ కూడా ధీటుగా బదులిస్తుంది. వివరాల్లోకి వెళితే అనసూయ రీసెంట్‌గా తన ఇన్‌స్టాగ్రాములో ట్రెండీ వేర్ దుస్తులలో దిగిన ఫొటోలు షేర్ చేసింది. దీనికి ఓ నెటిజన్ , ఇలాంటి పోస్ట్‌లు పెట్టే ముందు మన దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడం, చాలా మంది మృత్యువాత పడడం గురించి ఏమి ఆలోచించడం లేదా, ఇలాంటి పోస్ట్‌లు ఈ టైంలో అవసరమా అంటూ కామెంట్ పెట్టాడు.
 
నెటిజన్ పోస్ట్‌కు బదులిచ్చిన అనసూయ..ఇలాంటి విపత్కర పరిస్థితులలో కూడా మేము కొంత ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు ప్రయత్నిస్తున్నాము అంటూ కామెంట్ పెట్టింది. దీనికి తిరిగి బదులిచ్చిన నెటిజన్.. ఈ టైంలో జనాలు కోరుకునేది సపోర్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ కాదు అని అన్నాడు. ఇద్దరి మధ్య వాడి వేడిగా జరిగిన డిస్కషన్ హాట్ టాపిక్‌గా మారింది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

పెళ్లి- ఫుడ్ స్టాల్.. తందూరీ, రోటీల విషయంలో గొడవ.. ఇద్దరు యువకుల బలి.. ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments