Webdunia - Bharat's app for daily news and videos

Install App

''అర్జున్ రెడ్డి''ని అడ్వాన్స్‌గా బుక్ చేస్తున్న దర్శకనిర్మాతలు..

''అర్జున్ రెడ్డి'' సినిమా యూత్‌కు బాగా కనెక్ట్ అయిన హీరో విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం ఆరేడు సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. అర్జున్ రెడ్డితో సినిమాలు చేసేందుకు దర్శకనిర్మాతలు ఎగబడుతున్నారు. ప్రస్తు

Webdunia
శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (12:21 IST)
''అర్జున్ రెడ్డి'' సినిమా యూత్‌కు బాగా కనెక్ట్ అయిన హీరో విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం ఆరేడు సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. అర్జున్ రెడ్డితో సినిమాలు చేసేందుకు దర్శకనిర్మాతలు ఎగబడుతున్నారు. ప్రస్తుతం అర్జున్ రెడ్డి చేతిలో అరడజను సినిమాలున్నాయి. వాటిని పూర్తి చేసే పనిలో విజయ్ దేవరకొండ వున్నాడు. 
 
ఈ నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ విజయ్ దేవరకొండతో జూన్ తర్వాత ఓ సినిమా చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం అర్జున్ రెడ్డికి రెండున్నర కోట్ల మొత్తాన్ని అడ్వాన్స్‌గా ఇచ్చేసినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
ఈ చిత్రంలో విజయ్ దేవరకొండకి జోడీగా రష్మికను తీసుకోవాలని యూనిట్ సభ్యులు నిర్ణయించారట. ఇప్పటికే విజయ్ దేవరకొండ హీరోగా పరుశురామ్ చేస్తున్న సినిమాలో రష్మిక కథానాయికగా నటిస్తోంది. అదే జోడీ మైత్రీ మూవీ మేకర్స్ సినిమాలోనూ కనిపించనుందని సినీ పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జైలుకు వెళ్లినా నా భార్య నాతోనే ఉంటుంది : అఘోరీ (Video)

పహల్గామ్ ఉగ్రదాడి : కాశ్మీర్‌కు బుక్కింగ్స్‌ను రద్దు చేసుకుంటున్న టూరిస్టులు!!

ప్రతి ఒక్కరినీ కంటతడిపెట్టిస్తున్న వినయ్ నర్వాల్‌కు భార్య వీడ్కోలు (Video)

పహల్గామ్ ఘటన ఊచకోత ... మతం అడిగి హతమార్చడం దారుణం : ఓవైసీ

పహల్గామ్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న కేరళ హైకోర్టు జడ్జీలు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments