Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్లు రూటు మార్చేశారుగా..? బాగా తగ్గించేశారట..!

Webdunia
శనివారం, 18 జులై 2020 (18:19 IST)
కరోనా కాలానికి ముందు బాగా సంపాదించేసిన హీరోయిన్లు ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్‌తో పప్పులుడకవని తెలిసి రూటు మార్చేశారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. దీపం వున్నప్పుడే.. డిమాండ్ వున్నప్పుడే వున్న క్రేజ్‌ను బాగా యూజ్ చేసుకున్న హీరోయిన్లు.. ప్రస్తుతం కరోనా కారణంగా ఒకడుగు వెనక్కి తగ్గారు. పారితోషికాల విషయంలో కోతలు తప్పవని తెలిసి.. పారితోషికాలను ముందుగానే తగ్గించేసుకున్నారట టాలీవుడ్ హీరోయిన్లు. 
 
ఈ క్రమంలో కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌లు తమ రెమ్యూనరేషన్స్‌ విషయంలో కాస్త తగ్గారని తెలిసింది. ఇటీవల సినిమాకి 2 కోట్లు వసూలు చేసిన కాజల్‌ అగర్వాల్‌ చిరంజీవి 'ఆచార్య'కు కోటిన్నర మాత్రమే తీసుకుంటున్నట్లు తెలిసింది. 
kajal agarwal
 
ఇక ఆఫర్ల కోసం వేచి చూస్తున్న రకుల్‌ కూడా ఇంతకు ముందు అందుకున్న మొత్తంలో సగానికి సగం డిస్కౌంట్‌ ఇస్తున్నానని నిర్మాతలకు సంకేతాలు పంపేసిందని టాక్ వస్తోంది. ప్రస్తుతానికి రకుల్ నితిన్ సరసన ఓ సినిమా చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త మరణం తర్వాత కువైట్‌కి వెళ్తే.. అక్కడ యాసిడ్ పోశారు.. చివరికి గత్యంతర లేక?

గాంధీ కుటుంబమే ఆ పని చేయలేకపోయింది.. రేవంత్ ఏం చేయగలడు: ఏపీ బీజేపీ మంత్రి

యూపీలో విచిత్ర ఘటన: 18ఏళ్ల బాలుడితో 30ఏళ్ల యువతి పెళ్లి.. అప్పటికే రెండు వివాహాలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments