Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయిపల్లవిని చూసి దయ్యాన్నో, బూతాన్నో చూసినట్టుగా ఫీలవుతున్న హీరోయిన్!

సాయిపల్లవి. 'ఫిదా' చిత్రంలో నటించి ఎక్కడలేని క్రేజ్‌తో పాటు.. పేరును సంపాదించుకుంది. పైగా, ఈ చిత్రంలో సాయిపల్లవి నటన నిర్మాతకు కనకవర్షం కురిపిస్తోంది. వరుణ్ తేజ్ హీరో కాగా, శేఖర్ కమ్ముల దర్శకుడు. దిల్

Webdunia
ఆదివారం, 6 ఆగస్టు 2017 (12:54 IST)
సాయిపల్లవి. 'ఫిదా' చిత్రంలో నటించి ఎక్కడలేని క్రేజ్‌తో పాటు.. పేరును సంపాదించుకుంది. పైగా, ఈ చిత్రంలో సాయిపల్లవి నటన నిర్మాతకు కనకవర్షం కురిపిస్తోంది. వరుణ్ తేజ్ హీరో కాగా, శేఖర్ కమ్ముల దర్శకుడు. దిల్ రాజు నిర్మాత. 
 
అయితే, సాయిపల్లవిని చూస్తే మరో హీరోయిన్ నివేదా థామస్ వణికిపోతోందట. సాయిని చూస్తే దయ్యాన్నో, బూతాన్నో చూసినట్టుగా ఉందట. నిజానికి టాలీవుడ్‌లో నటన పరంగా దూసుకుపోతోన్న హీరోయిన్లను వెళ్లమీద లెక్కపెట్టొచ్చు. అలాంటి వారిలో తాజాగా నివేదా థామస్. 
 
కానీ, సాయిపల్లవిని చూసిన తర్వాత నివేదా బెంబేలెత్తిపోతోందట. ఈ సినిమా విడుదలకు ముందు దర్శక నిర్మాతలు నివేదా ఇంటిముందు క్యూ కడితే ఇప్పుడు సాయిపల్లవి ఇంటిముందు క్యూకడుతున్నారంట. తన అవకాశాలు ఎక్కడ జారి పోతాయోనని నివేదా కంగారు పడుతోందని సినీ జనాలు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

దేశం కోసం చనిపోతా.. మృతదేహంపై జాతీయ జెండా ఉంచండి... మురళీ నాయక్ చివరి మాటలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

తర్వాతి కథనం
Show comments