'ఏ మాయ చేసావే2'కి రెడీ అయిన గౌతమ్.. మళ్లీ చైతూ-సమ్మూ కలుస్తారా?

Webdunia
శనివారం, 17 సెప్టెంబరు 2022 (21:26 IST)
టాలీవుడ్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ నుంచి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. అదీ కూడా చైతూ-సమ్మూల గురించి. తాజాగా, తమిళ స్టార్ హీరో శింబుతో కలిసి 'ముత్తు' అనే సినిమాను గౌతమ్ వాసుదేవన్ తెరకెక్కిస్తున్నారు.

ఈ మూవీ సెప్టెంబర్ 17న విడుదల కానుంది. దీంతో గౌతమ్ మీనన్ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలను తెలిపారు. ''ఓటీటీ వచ్చాక చాలా మంది ప్రేక్షకులు థియేటర్లకు రావడం మానేశారు. ఏదో పెద్ద సినిమాలను ఓటీటీ ద్వారానే చూస్తున్నారు.
 
నిజం చెప్పాలంటే మూవీకి భాషతో సంబంధం లేదు. తాను శింబుతో కలిసి 'ది లైఫ్ ఆఫ్ ముత్తు' అనే టైటిల్‌తో ఉన్న ఈ సినిమాను కథ డిమాండ్ చేయడంతో రెండు పార్టులుగా విడుదల చేస్తున్నామన్నారు.

అలాగే "సినీ లెజెండ్  కమల్‌హాసన్‌గారితో 'రాఘవన్‌ 2', అలాగే వెంకటేష్‌గారితో 'ఘర్షణ 2' నాగచైతన్యతో కలిసి 'ఏ మాయ చేసావే2' సినిమాలను చేయాలని అనుకుంటున్నాను''. అని డైరెక్టర్ గౌతమ్ మీనన్ అన్నారు. దీంతో అభిమానులు సమంత-నాగచైతన్య మళ్లీ కలిసిపోతారా? అనే హ్యాపీలో వున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉత్తరాది వ్యాపారుల కారణంగా రాయలసీమ అరటిపండ్లకు భారీ డిమాండ్

పొగమంచు: యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై వాహనాలు ఒకదానికొకటి ఢీ.. నలుగురు మృతి

దేవుడుకి విశ్రాంతి లేకుండా చేస్తారా? సుప్రీంకోర్టు అసహనం

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్వగృహంలో మహాపడి పూజ (video)

Nitish Kumar, ముస్లిం మహిళ హిజాబ్‌ను ముఖం నుంచి లాగి వివాదంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

తర్వాతి కథనం
Show comments