Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత సినిమాలకు బై బై చెప్పేయనున్న నటి.. ఎవరు?

భారత సినిమాలకు గుడ్ బై చెప్పేందుకు ఓ ప్రముఖ నటి సిద్ధమవుతోంది. ఆమె ఎవరో తెలుసా? అమీ జాక్సన్. ఇంగ్లండ్ నుంచి దిగుమతి అయిన ఈ ముద్దుగుమ్మ.. దర్శక దిగ్గజం శంకర్ దర్శకత్వంలో రెండుసార్లు నటించినా ఆశించిన స్

Webdunia
గురువారం, 22 మార్చి 2018 (08:45 IST)
భారత సినిమాలకు గుడ్ బై చెప్పేందుకు ఓ ప్రముఖ నటి సిద్ధమవుతోంది. ఆమె ఎవరో తెలుసా? అమీ జాక్సన్. ఇంగ్లండ్ నుంచి దిగుమతి అయిన ఈ ముద్దుగుమ్మ.. దర్శక దిగ్గజం శంకర్ దర్శకత్వంలో రెండుసార్లు నటించినా ఆశించిన స్థాయిలో గుర్తింపు సంపాదించుకోలేకపోయింది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ''2.0'' నటించినా అవకాశాలు వెతుక్కుంటూ రాకపోవడంతో ఇక ఇండియన్ సినిమాలు చాలునని అమీ జాక్సన్ నిర్ణయించుకున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటించిన ''ఐ''లో కనిపించిన అమీ, రజనీకాంత్ సరసన 2.0 సినిమాలో చేస్తోంది. ఈ చిత్రం విడుదలైతే తనకు మరిన్ని అవకాశాలు వస్తాయని భావించిందట. కానీ ఈ సినిమా విడుదల వాయిదా వేసుకుంటూ పోవడంతో అమీ జాక్సన్ నిరాశ చెందిందట. దీంతో , ఇండియన్ మూవీస్ కు గుడ్ బై చెప్పి, ఆఫ్రికా దేశంలోని మొరాకో నగరంలో సెటిల్ కావాలనుకుంటోందట. అయితే ఈ వార్తలపై అమీ జాక్సన్ ఇంకా స్పందించలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments