Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగార్రాజు హిట్ తో తిరుమ‌లేశుని ద‌ర్శించుకున్న అక్కినేని నాగ్, అమ‌ల‌

Webdunia
శుక్రవారం, 21 జనవరి 2022 (15:37 IST)
బంగార్రాజు...సోగ్గాడు మ‌ళ్ళీ వ‌చ్చాడు సినిమా హిట్ కావ‌డంతో అక్కినేని నాగార్జున హ్యాపీగా ఉన్నాడు. త‌న‌తోపాటు కుమారుడు నాగ చైత‌న్య‌కు ల‌వ్ స్టోరీతో మ‌ళ్లీ బ్రేక్ రావ‌డం ఆయ‌న‌కు పిచ్చ హ్యాపీని ఇచ్చింది. ఇక స‌మంత‌తో చైతు బ్రేక్ అయిన త‌ర్వాత వ‌రుస‌గా ల‌వ్ స్టోరీతోపాటు, బంగ‌ర్రాజు కూడా హిట్ కావ‌డంతో నాగ్ ఊపిరి పీల్చుకున్నాడు. ఈ సంద‌ర్భంగా తిరుమ‌ల వేంక‌టేశ్వ‌రుని ద‌ర్శించుకోవాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటూ, ఈ రోజు ఆ మొక్కుబ‌డి తీర్చుకున్నాడు నాగ్.
 
 
తిరుమల శ్రీవారిని  సినీ హీరో నాగార్జున, అమల దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి‌ విరామ సమయంలో  స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి‌ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. స్వామివారిని దర్శనానికి వచ్చి రెండు సంవత్సరాలు అయింద‌ని, ఈ రోజు తిరుమలేశుని ద‌ర్శ‌నం త‌న‌కు ఎంతో సంతృప్తిని ఇచ్చింద‌ని నాగ్ చెప్పాడు.  ఈ క‌రోనా విప‌త్క‌ర స‌మ‌యంలో  అందరూ బాగుండాలని స్వామి వారిని కోరుకుంటున్నామ‌ని నాగ్, అమ‌ల చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

Pawan Kalyan: ఏపీ, తెలంగాణ అంతటా మూడు రోజుల సంతాప దినాలు- పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments