Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ - క్రిష్ మూవీ విరూపాక్షిలో ఇంట్రస్టింగ్ సీన్ ఇదే

Webdunia
సోమవారం, 29 జూన్ 2020 (18:43 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా తర్వాత రాజకీయాల్లోకి వెళ్లడం.. ఆ తర్వాత అభిమానులు సినిమాల్లో నటించాలని ఒత్తిడి చేయడం.. తెలిసిందే. అభిమానులు, అన్నయ్య చిరంజీవి ఒత్తిడి చేయడంతో పవన్ సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చారు. వకీల్ సాబ్ సినిమాను ఎనౌన్స్ చేయడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పచ్చు.
 
ఒక సినిమా తర్వాత మరో సినిమా చేస్తారనుకుంటే.. వకీల్ సాబ్ కంప్లీట్ కాకుండానే.. క్రిష్‌తో మూవీని ఎనౌన్స్ చేసారు. ఈ సినిమాని సీనియర్ ప్రొడ్యూసర్ ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. ఇది పాన్ ఇండియా మూవీగా రూపొందుతోంది. పవన్ కళ్యాణ్ చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. ఇదిలా ఉంటే... ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.
 
అది ఏంటంటే.. ఇందులో పవన్ సరసన బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నటిస్తుంది. ఆమె పాత్ర సెకండాఫ్‌లో చనిపోతుందని.. ఆ సీన్ చాలా ఎమోషనల్‌గా ఉంటుందని తెలిసింది. చారిత్రాత్మక కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాపై పవన్ అభిమానులతో పాటు క్రిష్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇదిలావుంటే వకీల్ సాబ్ చిత్రంలోనిదంటూ ఓ స్టిల్ సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. చూడండి ఇది...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments