Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్మీ గౌతమ్ విడాకులు తీసుకుందా..? సమంతలా స్వేచ్ఛా పక్షి!

Webdunia
గురువారం, 31 మార్చి 2022 (15:57 IST)
తెలుగు బుల్లితెర నుంచి వెండితెర వరకు తళుక్కున మెరిసిన రష్మీ గౌతమ్‌కు సంబంధించిన లేటెస్ట్ అప్టేట్ వెలుగులోకి వచ్చింది. తాజాగా రష్మీ గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ అఫీషియల్‌గా బయటకు వచ్చింది. రష్మీకి ఇటీవలే విడాకులు మంజూరు అయ్యాయి. 
 
ఒడిశా నేపథ్యం ఉన్న రష్మీ బుల్లితెరపై సెటిల్ అయ్యాక హైదరాబాద్‌లోనే ఉంటోంది. పలు వ్యాపార సంస్థలకు అఫీషియల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండడంతో పాటు కొన్ని వ్యాపారాల్లో చాలా పెట్టుబడులు కూడా పెట్టింది.
 
ఇక రష్మీకి ఈ క్రేజ్ రావడానికి ముందే నేవీలో పనిచేసే ఓ వ్యక్తితో పెళ్లయ్యింది. కానీ భర్తతో ఎక్కడో తేడా కొట్టింది. వాళ్లిద్దరు కలుసుకున్న సందర్భాలూ తక్కువే. మొత్తానికి ఇటీవలే విడాకులు తీసేసుకుంది.
 
ఇప్పుడు ఆమె కూడా సమంతలాగా ఓ స్వేచ్ఛా పక్షి. అయితే ఇటీవలే ఆమె మరో వ్యక్తిని సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందన్న వార్తలూ వచ్చాయి. అవన్నీ అబద్ధం. అయితే తనకు సుడిగాలి సుధీర్‌తో మంచి కెమిస్ట్రీ ఉందన్నది వాస్తవం. ఇక లేటెస్ట్ టాక్ ప్రకారం వాళ్లిద్దరు అధికారికంగా ఒక్కటి కాబోతున్నారట.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌పై భారత్ ఫైనాన్షియల్ స్ట్రైక్స్ - దివాళా తీయక తప్పదా?

Kolar farmers: పాకిస్థాన్‌కు టమోటా ఎగుమతి నిలిపివేసిన వ్యాపారులు

చార్‌ధామ్ యాత్ర ప్రారంభం - తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయ తలుపులు

ఢిల్లీలో అకాల వర్షాలు.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!!

పహల్గామ్ దాడికి బైసరన్ లోయలో 48 గంటలు గడిపిన టెర్రరిస్టులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments