Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహాభారతంపై దృష్టి పెట్టిన జక్కన్న.. ఐదు భాగాలు.. ఐదు సంవత్సరాలు?

Webdunia
శనివారం, 2 ఏప్రియల్ 2022 (14:39 IST)
బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జక్కన్న మహాభారతంపై దృష్టి పెట్టాడు. ఈ సినిమాని ఐదు భాగాలుగా తీయాలన్నది రాజమౌళి ఆలోచన. ఈ సినిమా కనీసం ప్రారంభమయ్యేందుకు ఐదేళ్లు పడుతుంది. ఇంతలోపు ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు పనులు మొదలెట్టేశారు. రాజమౌళి సినిమాలన్నింటికీ.. విజయేంద్రప్రసాదే కథ అందిస్తుంటారు.
 
మహాభారతంలోని కీలకమైన ఘట్టాలన్నింటికీ గుదిగుచ్చి 5 భాగాలుగా చేయబోతున్నాడు. భారతంలో 18 పర్వాలున్నాయి. ఒక్కో భాగంలో 3 నుంచి 4 పర్వాలు కవర్ చేసుకుంటూ వెళ్లాలి. ప్రతీ భాగంలోనూ ముగింపు పర్‌ఫెక్ట్‌గా కుదరాలి. అవన్నీ పక్కాగా కుదుర్చుకున్నాక మహాభారతం పనులు ప్రారంభమవుతాయి. 
 
ప్రస్తుతం మహేష్ బాబు సినిమాకి సంబంధించిన కథ రాయాల్సివుంది. అయితే. ఆ స్క్రిప్టులో కూర్చోవడానికి రాజమౌళి కొంత సమయం అడిగారని తెలిసింది. ఈలోగా "మహాభారతం" వర్క్‌ని విజయేంద్ర ప్రసాద్ మొదలెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అనారోగ్యంతో మరణించిన బాలిక... టెన్త్ ఫలితాల్లో స్కూల్ టాపర్

రోడ్డుపై నడుస్తూ వెళ్లిన ముస్లిం మహిళను ఢీకొన్న కారు.. ఆ బాలుడు ఏం చేశాడంటే? (video)

Amaravati 2.0: అమరావతి 2.0 ప్రాజెక్టుకు వైకాపా చీఫ్ జగన్‌కు ఆహ్వానం

Chilli Powder: రూ.19కి రీఛార్జ్ చేయమన్నాడు.. కళ్లల్లో కారం కొట్టి రూ.50వేలు దోచుకున్నాడు.. వీడియో

హఫీజ్ సయీద్‌ను లేపేస్తాం: బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్, పాకిస్తాన్ బెంబేలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

తర్వాతి కథనం
Show comments