Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణాదిన ఉస్తాద్ భగత్ సింగ్.. బాలీవుడ్‌లో జాన్వీ కపూర్..?

Webdunia
మంగళవారం, 11 ఏప్రియల్ 2023 (22:46 IST)
బాలీవుడ్‌లో థెరి రీమేక్‌లో శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ నటించనుంది. జాన్వీ ప్రస్తుతం సినిమాలతో బిజీ బిజీగా వుంది. ఇంకా తన హాట్ హాట్ అందాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటుంది. త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. జాన్వీ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో రొమాన్స్ చేస్తోంది.
 
తాజాగా తమిళంలో హిట్ అయిన థెరి సినిమా బాలీవుడ్ రీమేక్‌లోకి జాన్వీ నటించనున్నట్లు టాక్ వస్తోంది. ఈ చిత్రంలో వరుణ్ ధావన్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. అట్లీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది.   
 
కాగా.. విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తేరి. ఇదే సినిమా పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్‌గా టాలీవుడ్‌లో రీమేక్ అవుతోంది. 
 
ఇక బాలీవుడ్‌ ప్రేక్షకులను కూడా తెరి సినిమా రీమేక్ ద్వారా పలకరించనుంది. ఇందులో జాన్వీ కనిపించనుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు మొదలయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆఫీస్ ముగించుకుని అందరూ ఇంటికెళ్తే... ఆ ఉద్యోగి మాత్రం మహిళతో ఎంట్రీ ఇస్తాడు : (Video)

అవకాశం దొరికితే నీ ముక్కును కొరికి తినేస్తానే అంటూ అన్నంతపనీ చేసిన భర్త!!

భారతదేశం-పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే.. చైనా, బంగ్లాదేశ్ మద్దతు ఎవరికి? (Video)

ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించాడు.. నదిలో దూకి పారిపోవాలనుకున్నాడు.. కానీ? (video)

30 నిమిషాల బ్లాక్‌అవుట్ డ్రిల్- పాక్ అలెర్ట్.. రెండు నెలలకు సరిపడా ఆహారం నిల్వ చేసుకోండి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments