Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెబ్ సిరీస్‌గా రానున్న గురజాడ కన్యాశుల్కం.. మధురవాణిగా ఎవరు?

Webdunia
బుధవారం, 3 జనవరి 2024 (18:58 IST)
గురజాడ కన్యాశుల్కం వెబ్ సిరీస్‌గా రానుంది. కన్యాశుల్కం నాటకం సినిమాగా మాత్రమే కాదు, ఆ తరువాత బుల్లితెరపై కూడా సందడి చేసింది. అలాంటి ఈ నాటకం ఇప్పుడు వెబ్ సిరీస్‌గా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌పైకి రావడానికి సిద్ధమవుతోంది. దర్శకుడు క్రిష్‌కి నాటకాలపై నవలలపై మక్కువ ఎక్కువ. అందువల్లనే ఆయన ఈ కథను సిరీస్‌గా అందించడానికి రెడీ అవుతున్నాడు. 
 
గతంలో ఒకటి .. రెండు సినిమాలకి దర్శకత్వం వహించిన శేష సింధూరావు, ఈ సిరీస్‌కి దర్శకత్వం వహించారు. ఇందులో మధురవాణిగా అంజలి నటిస్తోంది. గిరీశం పాత్రలో అవసరాల నటించారు. ఆరు ఎపిసోడ్‌లుగా రూపొందిన ఈ సిరీస్ త్వరలోనే జీ-5లో స్ట్రీమింగ్ కానుంది. క్రిష్ సారథ్యంలో వస్తున్న ఈ సిరీస్ ఏ మేరకు మెప్పిస్తుందనేది వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మందేశాడు.. గూగుల్ మ్యాప్‌ను నమ్మి రైల్వే ట్రాక్‌పై కారును నడిపాడు.. చివరికి ఏమైందంటే?

పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి కావడం దురదృష్టకరం: కల్వకుంట్ల కవిత (video)

పవన్ కల్యాణ్ అడివి తల్లి బాట.. ప్రత్యేక వీడియోను విడుదల చేసిన జనసేన (video)

భారతదేశానికి తహవ్వూర్ రాణా.. భద్రత కట్టుదిట్టం.. విచారణ ఎలా జరుగుతుందంటే?

భర్త మరణం తర్వాత కువైట్‌కి వెళ్తే.. అక్కడ యాసిడ్ పోశారు.. చివరికి గత్యంతరం లేక?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments