Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణవంశీ - రమ్యకృష్ణ విడిపోయారా? శివగామి ఏమంటోంది?

టాలీవుడ్ దర్శకుడు కృష్ణవంశీ, హీరోయిన్ రమ్యకృష్ణలు దంపతులు వేరుపడినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. 'బాహుబలి' చిత్రం కోసం ఐదేళ్ళపాటు కాలాన్ని వెచ్చించిన రమ్యకృష్ణ.. కుటుంబానికి బాగా దూరమైందట. ఈ దూరం కాస్

Webdunia
మంగళవారం, 9 మే 2017 (15:43 IST)
టాలీవుడ్ దర్శకుడు కృష్ణవంశీ, హీరోయిన్ రమ్యకృష్ణలు దంపతులు వేరుపడినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. 'బాహుబలి' చిత్రం కోసం ఐదేళ్ళపాటు కాలాన్ని వెచ్చించిన రమ్యకృష్ణ.. కుటుంబానికి బాగా దూరమైందట. ఈ దూరం కాస్త అపార్థంగా మారి... వారిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తి విడిపోయినట్టు ఫిల్మ్ నగర్‌లో ఓ వార్త హల్‌చల్ చేసింది. 
 
ఈ వార్తలను శివగామి వద్ద ప్రస్తావించగా ఆమె తనదైనశైలిలో స్పందించారు. "మేం విడిపోలేదు. మాపై వ‌చ్చే వార్త‌ల‌న్నీ అవాస్త‌వాలే. షూటింగుల్లో బిజీ కావడంతో వ‌ల్ల ఒక‌రికొక‌రం దూరంగా ఉంటున్నాం. నేను చెన్న‌ైలో షూటింగుల్లో ఉంటున్నా. ఆయ‌నేమో హైద‌రాబాద్‌ షూటింగుల్లో ఉంటున్నారని తెలిపారు. 
 
దూరంగా ఉన్నా మా మ‌ధ్య ప్రేమ త‌గ్గ‌దు. అర్థం చేసుకునే భర్త రావడం నిజంగా నా అదృష్టం అని రమ్యకృష్ణ సమాధానమిచ్చారు. అదేసమయంలో మా ఇద్దరికీ షూటింగులు లేనపుడు, ఖాళీ సమయం దొరికినపుడు తన కుమారుడితో కలిసి టూర్స్ వెలుతుంటామని, ఫోన్ ద్వారా ఎప్పుడూ టచ్‌లోనే ఉంటామని రమ్యకృష్ణ తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

IMD: ఏపీలో మే 10 నుండి 14 వరకు వర్షాలు.. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో..?

Z+ Security: జెడ్ ప్లస్ భద్రత ఇవ్వండి లేదా బుల్లెట్ ఫ్రూఫ్ కారునైనా వాడుకుంటా!

Hyderabad Woman Doctor: రూ.5 లక్షల విలువైన కొకైన్ కోసం ఆర్డర్ చేసిన వైద్యురాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments