Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బే.. అదంతా ఉత్తుత్తి వార్తే... క్లారిటీ ఇచ్చిన మూవీ యూనిట్

Webdunia
గురువారం, 13 ఫిబ్రవరి 2020 (12:16 IST)
మెగాస్టార్ చిరంజీవి - దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం షూటింగ్ శరవేరంగాసాగుతోంది. ఆచార్య అనే వర్కింట్ టైటిల్‌తో ఈ చిత్రం షూటింగ్ సాగుతుంటే, ఇందులో చిరంజీవి స్నేహితుడు, సీనియర్ హీరో డాక్టర్ మోహన్ బాబు ఓ కీలకమైన పాత్రను పోషిస్తున్నారనే వార్తల హల్చచల్ చేసింది. వినోదంతో పాటు సందేశంతో కూడిన ఈ మూవీ కథలో మోహన్ బాబు పాత్ర ఈ సినిమాకి హైలైట్‌గా నిలవనుందనే టాక్ వినిపిస్తోంది.
 
ఈ ప్రచారంపై మూవీ యూనిట్ స్పందించింది. ఈ సినిమాలో మోహన్ బాబు నటించడం లేదని స్పష్టంచేసింది. మోహన్ బాబుకి తగిన పాత్ర తమ సినిమాలో లేదనీ, అలాంటి పాత్రే గనుక వుంటే తప్పకుండా సంప్రదించేవారమని వివరణ ఇచ్చింది. గతంలో చిరంజీవి - మోహన్ బాబు కలిసి నటించారు. మళ్లీ ఇంతకాలానికి ఈ ఇద్దరినీ ఒకే తెరపై చూడాలనుకునే అభిమానుల ఆశ. అయితే, చిత్ర యూనిట్ ఇచ్చిన క్లారిటీతో అది నిరాశే అయింది. త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో చరణ్ ఒక ముఖ్యమైన పాత్రలో కనుపించనున్నాడనే సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాత్రి బోయ్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లింది, తెల్లారేసరికి శవమై కనబడింది, ఏమైంది?

Madhya Pradesh: ఏకలవ్య స్కూల్ ప్రిన్సిపాల్, లైబ్రేరియన్‌.. ఇద్దరూ జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు..(video)

వీడి దుంపతెగ... లైవ్ కాన్సెర్ట్‌లోనే కానిచ్చేశాడు.. (Video)

జస్ట్.. 4 రోజుల్లో పాకిస్థాన్ ఫినిష్.. కరాచీలో గురుకులాలు నిర్మించాల్సి వస్తుంది : రాందేవ్ బాబా

A Raja: డీఎంకే ఎంపీ ఎ రాజాకు తప్పిన పెను ప్రమాదం.. ఆ లైటు ఎంపీపై పడివుంటే? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments