Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌కు రూ.40కోట్ల ఆఫర్.. రజనీని బీట్ చేస్తారా? మరి ఎన్నికల సంగతి?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం పూర్తిస్థాయి రాజకీయాల్లో రావాలా? లేకుంటే సినిమాల్లో వచ్చే బంపర్ ఆఫర్లను స్వీకరించాలా? అనే సందిగ్ధంలో పడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివ

Webdunia
సోమవారం, 13 నవంబరు 2017 (15:40 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం పూర్తిస్థాయి రాజకీయాల్లో రావాలా? లేకుంటే సినిమాల్లో వచ్చే బంపర్ ఆఫర్లను స్వీకరించాలా? అనే సందిగ్ధంలో పడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో పవన్ సరసన కీర్తి సురేష్, అనూ ఇమ్మానుయేల్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు తర్వాత సినిమాలకు పవన్ గుడ్ బై చెప్పేయాలనుకుంటున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. ఆపై జనసేన పార్టీపై పూర్తి స్థాయిలో దృష్టిని కేంద్రీకరించాలని పవన్ భావిస్తున్నారు. 
 
పవన్‌తో సినిమా చేయాలని మైత్రీ మూవీస్ చాలా కాలంగా భావిస్తోందట. దీనికోసం రూ.40కోట్ల పారితోషికం ఇచ్చేందుకు కూడా రెడీ అయ్యిందట. ఈ సినిమాకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లైతే.. రూ. 80 కోట్ల బడ్జెట్‌తో సినిమాను రూపొందించాలని భావిస్తున్నారు. ఒక వేళ పవన్ ఓకే చెబితే... దక్షిణాదిన రజనీకాంత్ తర్వాత అంత మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా పవన్ అవతరిస్తారు.
 
ఇకపోతే.. ఎన్నికలకు ముందుగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మైత్రీ మూవీస్ సై అంటున్నారట. అయితే ఎన్నికల వేళ.. పార్టీ కార్యకలాపాలపై ఫోకస్ చేయాలకుంటున్న పవన్‌కు ఈ ఆఫర్ అయోమయంలో నెట్టేలా చేసింది. మరి పవన్ పూర్తిస్థాయి రాజకీయాల్లో దిగుతారా? లేకుంటే పార్టీకి నిధుల కోసం ఈ సినిమాల్లో నటించి.. ఎన్నికల బరిలోకి దిగుతాడా? అనేది సంశయంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

Pahalgam: పహల్గమ్‌ బాధితులకు పూర్తిగా ఉచిత వైద్య చికిత్స: ముకేష్ అంబానీ

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

Duvvada Srinivas : నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు.. లంచాలు తీసుకోలేదు.. జగన్‌కు థ్యాంక్స్

పహల్గాంలో ఉగ్రదాడి.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లోకి కేక్ బాక్స్‌తో వెళ్లిన వ్యక్తి - Video Viral

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments