Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిత్యానందాన్ని పెళ్ళాడాల‌నుంద‌న్న ప్రియా ఆనంద్‌!

Webdunia
శనివారం, 9 జులై 2022 (12:22 IST)
Priya Anand, Nityananda
న‌టి ప్రియా ఆనంద్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతోంది. అందుకు కార‌ణం త‌ను నిత్యానంద స్వామీని పెండ్లిచేసుకోవాల‌నుంద‌ని అన‌డ‌మే. తెలుగులో బ‌హు త‌క్కువ సినిమాలు చేసిన ఆమె త‌మిళంలో కొన్ని సినిమాలు చేసింది. ఇప్పుడు వెబ్ సిరీస్‌కూడా చేసింది. తాజాగా ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో పెండ్లి గురించి ప్ర‌స్తావిస్తూ పైవిధంగా స్సందించింది.పైగా దానికి వివ‌ర‌ణ కూడా ఇచ్చింది. ఎన్నో విమ‌ర్శ‌లకు గుర‌యినా ఆయ‌నంటే ఎంతోమంది ఇష్ట‌ప‌డ‌తారు. ఆరాధిస్తారు. అటువంటి నిత్య‌నంద‌తో జీవితంటే రోజూ నిత్యానంద‌మే అంటూ వ్యాఖ్యానించింది.
 
ఆమ‌ధ్య ఆయ‌న‌పై అత్యాచార కేసులుకూడా వున్నాయి. ఏకంగా ఓ హీరోయిన్ ఆయ‌న‌తో గ‌డిపిన స‌న్నివేశాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత నిత్యానంద ఈక్వెడార్ అనే దేశంలోని ఓ దీవికి వెళ్ళి అక్క‌డ సెప‌రేట్ దేశంగా ప్ర‌క‌టించుకుని కొత్త క‌రెన్సీకూడా పెట్టుకున్నాడు. నిత్యానంద‌కు అప్ప‌ట్లో దేశంలోని ప్ర‌ముఖ రాజ‌కీయ‌నాయ‌కుల మ‌ద్ద‌తుకూడా వుండేది. మ‌రి ఇప్పుడు న‌టిగా పెద్ద‌గా అవ‌కాశాలు లేని ప్రియా ఆనంద్ స్టేట్‌మెంట్ ఆస‌క్తిగా మారింది. ఆయ‌న్ను పెండ్లి చేసుకుంటే ఇంటిపేరు కూడా మార్చుకోవాల్సిన ప‌నిలేదంటూ న‌వ్వేసింది. మ‌రి ఇది ప‌బ్లిసిటీ స్టంటా? ఏమిటో కొద్దిరోజుల‌కు కానీ తెలీదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో మహిళ హత్య

Pankaja Sri: వంశీకి హైపోక్సియా ఉంది.. జైలులో వుండలేరు.. భార్య పంకజ శ్రీ

అమర్నాథ్ యాత్ర కోసం 3 లక్షల 60 వేల మంది భక్తులు రిజిస్ట్రేషన్, యుద్ధమేఘాల మధ్య సాధ్యమేనా?

బీజేపీ నేత సుజనా చౌదరికి తీవ్ర గాయాలు... ఎలా?

ఒకే ఒక్క దెబ్బకి గోడకి కరుచుకున్నాడు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments