పుష్ప-2లో ప్రియమణి... ఆయన కోసం రంగంలోకి..? (వీడియో)

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2022 (18:48 IST)
పుష్ప-2 సినిమా కోసం ప్రియమణిని రంగంలోకి దించనున్నారు. వచ్చేనెల నుంచి 'పుష్ప 2'ను సెట్స్‌పైకి తీసుకుని వెళ్లే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల కోసం బాలీవుడ్ నుంచి మనోజ్ బాజ్ పాయ్‌నీ, కోలీవుడ్ నుంచి విజయ్ సేతుపతిని ఎంపిక చేసుకున్నట్టుగా ప్రచారం జరిగింది. 
 
విజయ్ సేతుపతి జోడీగా ప్రియమణిని ఎంపిక చేశారనేది తాజా సమాచారం. ఆ పాత్రకి కూడా ప్రాముఖ్యత ఉండటం వల్లనే ఆమెను తీసుకున్నట్టుగా టాక్ వస్తోంది. అప్పుడే దేవిశ్రీ ఈ సినిమాకి బాణీలు కట్టే పనిలో పడిపోయాడని అంటున్నారు. వచ్చే వేసవిలో ఈ సినిమాను విడుదల చేయనుంది పుష్ప టీమ్. 
 
ఇకపోతే.. ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా కొనసాగిన ప్రియమణి, రీ ఎంట్రీలోను మంచి అవకాశాలనే అందుకుంటోంది. ఈ మధ్య వచ్చిన 'నారప్ప', ఇటీవల వచ్చిన 'విరాటపర్వం' సినిమాలోను కీలకమైన పాత్రనే పోషించింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాశ్మీర్‌పై మరోమారు విషం చిమ్మిన పాక్ ప్రధాని షెహబాజ్

ఏమిటీ H-1B Visa? కొత్త నిబంధనపై ట్రంప్ గూబ గుయ్, ఇండియన్ టెక్కీలు దెబ్బకి ట్రంప్ యూటర్న్

ఆప్ఘనిస్థాన్‌కు గట్టివార్నింగ్ ఇచ్చిన డోనాల్డ్ ట్రంప్

కేఏ పాల్‌ను బుక్ చేశారు.. లైంగిక వేధింపుల కేసు నమోదు

ఏదో శక్తి రమ్మని పిలుస్తుందని చెరువులో దూకి బ్యాంకు మేనేజర్ ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

సర్జికల్ రోబోటిక్స్‌లో భారతదేశం యొక్క తదుపరి ముందడుగు: అధునాతన సాఫ్ట్ టిష్యూ రోబోటిక్ సిస్టమ్‌

కొత్తిమీర ఎందుకు వాడాలో తెలుసా?

వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తినాలి? ఏవి తినకూడదు?

తర్వాతి కథనం
Show comments