Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిబ్రవరి 21న గోవాలో రకుల్ ప్రీత్ సింగ్-జాకీ పెళ్లి

సెల్వి
శుక్రవారం, 19 జనవరి 2024 (21:06 IST)
బాలీవుడ్‌లో అత్యంత ఇష్టపడే జంటలలో ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్-జాకీ భగ్నానీ త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. ఫిబ్రవరి 21న గోవాలో తమ సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ ప్రేమపక్షులు పెళ్లి చేసుకోనున్నారని సమాచారం. ఫిబ్రవరి 19-20 తేదీలలో ఈ జంట ప్రీ-వెడ్డింగ్ వేడుకలు రెండు రోజుల పాటు జరగనున్నాయి.
 
ఈ జంట పెళ్లి తేదీని రహస్యంగా ఉంచాలనుకుంటున్నారని బిటౌన్ వర్గాల సమాచారం. డిజైనర్ల నుండి ఫోటోగ్రాఫర్ల వరకు ఎవరికీ తేదీ గురించి సమాచారం లేదు. గోవాలో పెళ్లి జరగడంతో అందరికీ బల్క్ డేట్స్ ఇచ్చారు. రకుల్ వివాహ దుస్తులను ఏస్ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిలియాని డిజైన్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్‌ చేపట్టిందా?.. సిగ్గులేదా ఆ మాట చెప్పడానికి.. పాక్‌ను ఛీకొట్టిన దేశాలు...

కాశ్మీర్‌లో సాగుతున్న ఉగ్రవేట... ఆయుధాలతో ఇద్దరి అరెస్టు - యుద్ధ సన్నద్ధతపై కీలక భేటీ!!

సజ్జల రామకృష్ణారెడ్డి భూదందా నిజమే.. నిగ్గు తేల్చిన నిజ నిర్ధారణ కమిటీ

Insta Friend: ఇన్‌స్టా ఫ్రెండ్.. హోటల్ గదిలో వేధించాడు.. ఆపై వ్యభిచారం

Pawan Kalyan: తమిళనాడు మత్స్యకారులపై దాడులు.. పవన్ కల్యాణ్ స్పందన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments