Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి, రాంచరణ్‌లకు కోపం తెప్పించిన నయతార... ఎందుకు?

Webdunia
మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (20:27 IST)
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సాహో వచ్చేసింది. ఆడియన్స్‌లో మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంటోంది. మహా అంటే ఇంకో నాలుగు రోజులు ఉంటుంది సాహో టాక్. ఇక ఆ తరువాత మరో నెలలో రాబోతున్న సైరా పైనే అందరి చూపులు పడుతున్నాయి. రేపోమాపో ప్రమోషన్స్‌లో స్పీడ్ కూడా పెంచేస్తారు. ఆడియోతో సహా ఇంకా చాలా చాలా కార్యక్రమాలు ప్లాన్ చేయాలి. ఇప్పుడు మూవీ టీం అదే ప్లాన్లో ఉందట. 
 
ఇప్పటివరకైతే రెండు రాష్ట్రాల్లో ఒక్క పోగ్రామ్ కూడా జరగలేదు. అందుకే ఓ బిగ్ ఈవెంట్‌తో సైరాకు పబ్లిసిటీ కోసం ప్లాన్ చేస్తున్నారట. అయితే నయనతార మాత్రం తాను ఇక్కడకు వచ్చేది లేనిది ఏ క్లారిటీ చెప్పలేదట. షూటింగ్ అయిపోయింది కాబట్టి ఇక నాకేంటి అన్న విధంగా ఉంటోందట నయనతార. 
 
మూవీ టీం సంప్రదింపులు చేసినా నయనతార మాత్రం సరిగ్గా స్పందించడం లేదట. అయితే నయన్ ఏ సినిమా చేసినా కూడా ప్రమోషన్స్‌లో పాల్గొనదు. మూవీ టీం ముందు నుంచి విషయంపై అగ్రిమెంట్ కూడా తీసుకున్నదట. అయితే ఈ సినిమా స్పెషల్ కాబట్టి ఈ సినిమా ప్రమోషన్స్‌కు సహకరించమని రామ్ చరణ్ కోరారట. దానికి నయనతార ఓకే చెప్పినా ఇప్పుడు మాత్రం తాను వస్తానో రానోనన్న విషయాన్ని అస్సలు స్పష్టం చేయడం లేదట. దీంతో సైరా టీం.. ముఖ్యంగా రాంచరణ్, చిరంజీవిలు నయనతారపై కోపంగా ఉన్నారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇన్‌స్టాలో ఫాలోయర్స్ తగ్గారని ఇన్‌ప్లుయెన్సర్ ఆత్మహత్య (Video)

భారత నేవీ త్రిశూల శక్తి - సముద్రంపై - నీటి కింద - అలల మీద...

ఉగ్రవాదులు - అండగా నిలిచేవారు మూల్యం చెల్లించుకోక తప్పదు : ప్రధాని మోడీ వార్నింగ్

Kanpur: యువజంట నూడుల్స్ తింటుంటే దాడి చేశారు.. వీడియో వైరల్

నీకెన్నిసార్లు చెప్పాలి... నన్ను కలవడానికి ఢిల్లీకి రావాలని? లోకేశ్‌కు ప్రధాని ప్రశ్న!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments