Webdunia - Bharat's app for daily news and videos

Install App

అది రాజమౌళికే చెల్లుతోంది... క్రిష్‌కు అంతైతే సరిపోతుందట...

కెప్టెన్‌ ఆఫ్‌ది షిప్‌.. అంటూ సినిమాకు దర్శకుడిని పోలుస్తారు. అందుకే డిమాండ్‌ సప్లై సూత్రం అన్ని రంగాలకు వర్తించినట్లే.. దర్శకులకూ వర్తిస్తుంది. అనధికార లెక్కల ప్రకారం.. తెలుగులో అత్యధిక పారితోషికం తీసుకునే దర్శకుడు రాజమౌళి. ఆయనకు 20 కోట్లు అంటున్నార

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (19:47 IST)
కెప్టెన్‌ ఆఫ్‌ది షిప్‌.. అంటూ సినిమాకు దర్శకుడిని పోలుస్తారు. అందుకే డిమాండ్‌ సప్లై సూత్రం అన్ని రంగాలకు వర్తించినట్లే.. దర్శకులకూ వర్తిస్తుంది. అనధికార లెక్కల ప్రకారం.. తెలుగులో అత్యధిక పారితోషికం తీసుకునే దర్శకుడు రాజమౌళి. ఆయనకు 20 కోట్లు అంటున్నారు. తర్వాత త్రివిక్రమ్‌ది. 12 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 3వ స్థానంలో బోయపాటి శ్రీను. 10 కోట్లు. వినాయక్‌కు 8 కోట్లు, సురేందర్‌ రెడ్డి, సుకుమార్‌, పూరీలు 6 కోట్లకు చేరారు. గౌతమీపుత్ర శాతకర్ణి దర్శకుడు క్రిష్‌ 4 కోట్లు ఇస్తే సరిపోతుందట. 
 
ఇక శ్రీనువైట్ల ఒక్కసారిగా పడిపోయాడు. ఒక దశలో మహేష్‌ సినిమా చేస్తుండగా 10 కోట్లు తీసుకునే తను ఇప్పుడు నిర్మాత ఇష్టప్రకారమే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివకు 10 కోట్లు ఇవ్వడానికి సిద్ధమయినట్లు సమాచారం. బ్యానర్లు, హీరోలు, బడ్జెట్‌ను బట్టి.. దర్శకులు డిమాండ్‌ చేయడం పరిపాటి. సినిమాకు ముందుగానే బడ్జెట్‌ వేసి.. ప్లాన్‌ ప్రకారమే చేస్తూ అత్యధిక పారితోషికం తీసుకునే దాసరి, రాఘవేంద్రరావులకే చెల్లింది. ఇప్పుడు అది రాజమౌళికే దక్కింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Vidadala Rajini: విడదల రజినికి మరో ఎదురుదెబ్బ- అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ (video)

My Sindoor to Border: పెళ్లైన మూడు రోజులే. నా సింధూరాన్ని సరిహద్దులకు పంపుతున్నా..

Asaduddin Owaisi: పాకిస్తాన్ మజాక్ చేస్తుంది.. భారత్ కోసం ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధం.. ఓవైసీ (video)

Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments