Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజాతో షోలు చేయించడానికి ఛానళ్లు వెంపర్లాడుతున్నాయా? ఏంటా క్రేజూ?

Webdunia
శనివారం, 1 ఫిబ్రవరి 2020 (17:33 IST)
ఆర్కే రోజా. సినిమాల్లో క్వీన్. బుల్లితెరపైనా అంతే. ఇక రాజకీయాల్లో అయితే రాణించిన నటిగా ఆమెనే చెప్పుకుంటున్నారు. ఏదైనా మనసులో వున్నదాన్ని వున్నట్లు అలా మాట్లాడేయడమే ఆమెకి ప్లస్ పాయింట్స్ అంటుంటారు చాలామంది. ఈమధ్యనే శాసనమండలిలో చర్చ జరుగుతుంటే, బాలయ్య గుండుతో న్యూ గెటప్‌లో కనబడేసరికి ఏమాత్రం భేషజాలకి పోకుండా ఆయనతో సెల్ఫీలు తీసుకున్నారు రోజా. 
 
ఇక అసలు విషయానికి వస్తే... పొలిటీషియన్‌గా బిజీగా వున్నప్పటికీ రోజా అప్పుడప్పుడు బుల్లితెరపై మెరుస్తున్నారు. జబర్దస్త్ షోలో ఆమె కామెడీ షో గురించి వేరే చెప్పక్కర్లేదు. అలాంటి షోలను సింపుల్‌గా ఒంటి చేత్తో లాగించేయడం రోజాకే తెలుసంటున్నారు.
 
తాజాగా మరో వార్త జనంలోకి వచ్చింది. అదేమిటంటే... ప్రముఖ ఛానల్ రోజాతో సరికొత్త షోను చేయించేందుకు సన్నాహాలు చేస్తోందట. ఇందుకుగాను రోజాకి భారీగా పారితోషికం ఇచ్చేందుకు సై అంటోందట. ఆ ఛానెల్ ను చూసి మరో ఛానెల్ కూడా అంతకంటే తాము ఎక్కువిస్తామనీ, తమకు ఓ షో చేసి పెట్టమని బ్రతిమాలాడుతున్నారట. మొత్తమ్మీద రోజా క్రేజ్ మామూలుగా లేదు కదూ... 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments