Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేశ్‌ బాబుకు నో చెప్పిన హీరోయిన్... కారణం అదేనా?

Webdunia
శుక్రవారం, 8 మార్చి 2019 (12:29 IST)
టాలీవుడ్‌లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబుతో నటించడానికి దక్షిణాదిలోనే కాదు బాలీవుడ్‌లో కూడా ఏ హీరోయిన్ అయినా భవిస్తారు. ఇక కొంత మంది హీరోయిన్లు అయితే ఒక్క సినిమాలో అయినా ఆయన పక్కన చేయాలని తపిస్తూ ఉంటారు. కానీ ఓ సినిమాలో ప్రిన్స్‌కు జోడీగా నటించే అవకాశం వస్తే ఒక హీరోయిన్ నో చెప్పిందని సినీ వర్గాలలో చర్చలు మొదలయ్యాయి. ఆ హీరోయిన్ మరెవరో కాదు సాయి పల్లవి అంట.
 
మహర్షి సినిమా తర్వాత ప్రిన్స్ మహేష్ తదుపరి సినిమా కోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో నటీనటుల ఎంపిక ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా సాయిపల్లవిని సెలెక్ట్ చేసిందట చిత్రం యూనిట్. సాయి పల్లవి పేరును స్వయంగా మహేశ్ చెప్పడంతో దర్శకుడు అనిల్ రావిపూడి సాయిపల్లవికి కథ చెప్పగా ఆమె నో చెప్పిందట. 
 
గతంలో కూడా ఈమె చాలా డైరెక్టర్లకు నో చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తన రోల్ ప్రాధాన్యత గురించి ఆలోచించి సాయి పల్లవి సినిమాలను ఎంపిక చేసుకుంటుంది. అలా చేసినా కూడా మారి 2, పడి పడి లేచే మనస్సు నిరాశపరచడంతో సినిమా ఎంపిక విషయంలో మరింత జాగ్రత్త పడుతోందట. ఇక సాయి పల్లవి నో చెప్పడంతో రష్మిక మందాన, కత్రినా కైఫ్ పేర్లు వినిపిస్తున్నాయంట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pahalgam: కొలంబోలో పహల్గామ్ ఉగ్రవాదులు- చెన్నై నుంచి పారిపోయారా?

Jagan helicopter fiasco: జగన్ హెలికాప్టర్ ఇష్యూ- 10 వైకాపా కాంగ్రెస్ నేతలతో పాటు పది మంది అరెస్ట్

Heavy rains: ఏపీలో భారీ వర్షాలు: బాపట్లలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి

ఏపీకి రెడ్ అలెర్ట్ జారీ చేసిన ఏపీడీఎంఏ-ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

Bhagavad Gita: భగవద్గీత నుండి ప్రేరణ పొందిన రాబర్ట్ ఓపెన్ హైమర్.. అణు బాంబు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments