Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్ డౌన్‌లో లక్షలు సంపాదించిన సమంత, అందులో ఒక్క పోస్టు పెడితే రూ. 30 లక్షలా?

Webdunia
శనివారం, 14 ఆగస్టు 2021 (19:51 IST)
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో సమంత అక్కినేని ఒకరు. ఆమె ఇటీవల శాకుంతలం కోసం షూట్ పూర్తి చేసింది. లాక్ డౌన్లో ఉత్త చేతులతో ఖాళీగా లేకుండా రెండు చేతులతో సంపాదిస్తోంది సమంత. ఇది కాస్త ఆసక్తికరంగానే వుంది.
 
ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా సంపాదిస్తున్న తారల్లో ఆమె ఒకరు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఒక పోస్ట్ చేస్తే దానికిగాను ఏకంగా సమంత 25 నుండి 30 లక్షల రూపాయలు పొందుతున్నట్లు టాలీవుడ్ పిల్లజర్నలిస్టులు చెప్పుకుంటున్నారు.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by S (@samantharuthprabhuoffl)

షోరూమ్ ప్రారంభాలు, టాక్ షోలు, గేమ్ షోలు సరేసరి. టైం దొరికితే చాలు మనీ మిషన్ తిప్పుతోందట సమంత. మొత్తమ్మీద సమంత ఎందులో చేయి పెట్టినా లక్ష్మీదేవి పరుగులు పెడుతూ ఆమె వెంటబడుతోందట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments