Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్తగా ఇద్దరు హీరోయిన్లతో శర్వానంద్ రొమాన్స్: నివేదా, షాలినీ పాండే రెడీ..

''శర్వానంద్'' సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. సుధీర్ వర్మతో చేసే తాజా సినిమాలో శర్వానంద్ మాఫియా డాన్‌గా కనిపించనున్నాడు. ఇందులో అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలినీ పాండే, మరో హీరోయిన్‌గా నివేదా థామస్

Webdunia
గురువారం, 2 నవంబరు 2017 (10:50 IST)
''శర్వానంద్'' సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. సుధీర్ వర్మతో చేసే తాజా సినిమాలో శర్వానంద్ మాఫియా డాన్‌గా కనిపించనున్నాడు. ఇందులో అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలినీ పాండే, మరో హీరోయిన్‌గా నివేదా థామస్ నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. ఓ సామాన్య యువకుడు మాఫియా డాన్‌గా ఎలా మారాడనే కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. 
 
ఇందులో యంగ్ లుక్‌తో పాటు మాఫియా డాన్‌గా శర్వానంద్ కనిపిస్తాడు. తద్వారా శర్వానంద్ మొదటిసారిగా ద్విపాత్రాభినయం చేయనున్నాడు. శర్వానంద్ ఇంతవరకూ ఇద్దరు హీరోయిన్స్‌తో రొమాన్స్ చేసిన దాఖలాలు కనిపించవు. కానీ ఈ సినిమా కోసం షాలినీ పాండే.. నివేదా థామస్‌తో రొమాన్స్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.  
 
ఇక ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో షాలినీ పాండే ఎంత పాప్యులర్ అయిందో తెలిసిందే. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘మహానటి’ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది. అంతేకాకుండా ‘100% లవ్’ తమిళ రీమేక్ లోను చేస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments