Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమౌళి 'మగధీర'ను కాపీ కొట్టేశారా...? ఎంఎస్ ధోనీ హీరో సినిమా కష్టాలు...

ఎంఎస్ ధోనీ ది అన్‌టోల్డ్ స్టోరీతో పాపులర్ అయిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, కృతి సనన్ నటించిన తాజా చిత్రం రాబ్తా కష్టాల్లో పడినట్లు కనిపిస్తోంది. ఈ చిత్రం అచ్చం రాజమౌళి తెరకెక్కించిన మగధీర చిత్రాన్ని పోలి వున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాంచరణ్-కాజల్ అగర్

Webdunia
గురువారం, 25 మే 2017 (13:50 IST)
ఎంఎస్ ధోనీ ది అన్‌టోల్డ్ స్టోరీతో పాపులర్ అయిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, కృతి సనన్ నటించిన తాజా చిత్రం రాబ్తా కష్టాల్లో పడినట్లు కనిపిస్తోంది. ఈ చిత్రం అచ్చం రాజమౌళి తెరకెక్కించిన మగధీర చిత్రాన్ని పోలి వున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాంచరణ్-కాజల్ అగర్వాల్ గత జన్మలో ప్రేమికులుగా నటిస్తారు. ఆ జన్మలో వాళ్లిద్దరూ సేనాధిపతి-యువరాణిగా నటించారు.
 
అలాంటి ఫార్ములాతోనే సుశాంత్ రాజ్‌పుత్ రాబ్తా తెరకెక్కినట్లు ఇటీవలి సినీ పోస్టర్లు, ట్రెయిలర్స్ చూస్తే అర్థమవుతుందనీ, అందువల్ల మగధీర చిత్ర నిర్మాతలు కోర్టులో కేసు వేసేందుకు సిద్ధమైనట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. రాబ్తా చిత్రం విడుదల నిలుపుదల చేయాల్సిందిగా కోర్టులో పిటీషన్ వేయనున్నట్లు తెలుస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

IMD: ఏపీలో మే 10 నుండి 14 వరకు వర్షాలు.. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments