Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండురోజుల్లో పూరి, తరుణ్‌ల అరెస్టు చేస్తారా?

డ్రగ్స్ వ్యవహారం ఇద్దరు సినీప్రముఖులను తీవ్ర ఇరకాటంలో నెట్టనుంది. డ్రగ్స్‌ను స్వయంగా విక్రయించినందుకు, డ్రగ్స్ ముఠాతో సన్నిహిత సంబంధాలు ఉన్నందుకు దర్శకుడు పూరి జగన్నాథ్‌తో పాటు హీరో తరుణ్‌‌లను అరెస్టు చేయనున్నారనే వార్తలు ఇపుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో త

Webdunia
గురువారం, 10 ఆగస్టు 2017 (15:24 IST)
డ్రగ్స్ వ్యవహారం ఇద్దరు సినీప్రముఖులను తీవ్ర ఇరకాటంలో నెట్టనుంది. డ్రగ్స్‌ను స్వయంగా విక్రయించినందుకు, డ్రగ్స్ ముఠాతో సన్నిహిత సంబంధాలు ఉన్నందుకు దర్శకుడు పూరి జగన్నాథ్‌తో పాటు హీరో తరుణ్‌‌లను అరెస్టు చేయనున్నారనే వార్తలు ఇపుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగుతున్నాయి. ఇప్పటికే వీరితోపాటు మరికొంతమందిని సిట్ కార్యాలయంలో విచారించిన విషయం తెలిసిందే. మిగిలిన నటీనటులు కేవలం డ్రగ్స్‌ను వాడితే వీరు మాత్రం డ్రగ్స్‌ను విక్రయించారని ఆధారాలు సిట్‌కు దొరికినట్లు సమాచారం.
 
ఒకవేళ పూరి జగన్నాథ్, తరుణ్‌ల అరెస్టు జరిగితే యావత్ సినీ పరిశ్రమల ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది. అయితే తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ డ్రగ్స్ వ్యవహారంపై చాలా సీరియస్‌గా ఉన్నారు. డ్రగ్స్‌ను కూకటి వేళ్ళతో పెకిళించాలన్న ఆలోచనలో సిఎం ఉండడంతో సిట్ అధికారులు కూడా అదే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి చెందిన వారిపై ఎలాంటి కేసులు వుండవని చెప్పినప్పటికీ డ్రగ్స్ అమ్మినట్లయితే వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments