Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిఎం కొడుకును డైరెక్ట్ చేయ‌నున్న నితిన్ డైరెక్ట‌ర్..!

Webdunia
శనివారం, 24 నవంబరు 2018 (20:17 IST)
సిఎం కొడుకును డైరెక్ట్ చేయ‌నున్న నితిన్ డైరెక్ట‌ర్ అన‌గానే ఎవ‌రా డైరెక్ట‌ర్ అని ఆలోచిస్తున్నారా..? గుండెజారీ గ‌ల్లంత‌య్యిందే సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన విజ‌య్ కుమార్ కొండ‌. ఈ మూవీ త‌ర్వాత అక్కినేని నాగ చైత‌న్య‌తో ఒక లైలా కోసం చిత్రాన్ని తెర‌కెక్కించాడు. అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యానర్ పైన నిర్మించిన ఈ సినిమా మంచి విజ‌యాన్ని అందించింది. ఈ సినిమా త‌ర్వాత గుండెజారి గ‌ల్లంత‌య్యిందే సీక్వెల్ తీయాల‌ని ట్రై చేసాడు కానీ వ‌ర్క‌వుట్ కాలేదు.
 
ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... విజ‌య్ కుమార్ కొండ క‌న్న‌డ ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి త‌న‌యుడు నిఖిల్ కుమార‌స్వామిని డైరెక్ట్ చేయ‌బోతున్నాడ‌ట‌. తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో రూపొందే ఈ చిత్రానికి సంబంధించ ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. డిసెంబ‌ర్ 16న ఈ చిత్రాన్ని అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేయ‌నున్నార‌ని స‌మాచారం. మ‌రి... ఈ సినిమాతో నిఖిల్ కుమార‌స్వామి తెలుగులో ఎంతవ‌ర‌కు ఆక‌ట్టుకుంటాడో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments