Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ హీరో పెళ్లి ఆగిపోయినట్టేనా... మనస్పర్థలే కారణమా?

Webdunia
గురువారం, 22 ఆగస్టు 2019 (12:42 IST)
కోలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ఒకడైన విశాల్ హీరోగా, ప్రొడ్సూసర్‌గా కొనసాగుతూనే తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా, నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శిగా అనేక పదవులు చేపట్టారు. ఆయనకు హైదరాబాద్‌కు చెందిన తెలుగు అమ్మాయి అనీషారెడ్డితో పెళ్లి ఫిక్స్ అయ్యి, మార్చి 10న ఎంగేజ్మెంట్ కూడా జరిగిన సంగతి తెలిసిందే.
 
పెళ్లి డేటుపై వారేమీ స్పందించకపోయినప్పటికీ అక్టోబర్ 9న వీరి పెళ్లి ముహూర్తం నిర్ణయించినట్లు ఆ మధ్య టాక్ వచ్చింది. అయితే ఇటీవల విశాల్-అనిషా తమ పెళ్లిని రద్దు చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి షాకింగ్ న్యూస్ బయటకి రావడంతో దీని గురించి అన్నిచోట్లా చర్చ జరుగుతోంది.

ముందుగా వీరి రిలేషన్‌షిప్ గురించి బయటపెట్టింది అనీషానే, 2018లో తన సోషల్ మీడియా పేజీలో ఆమె ఈ విషయాన్ని పోస్ట్ చేయగా, ఆపై హీరో విశాల్ తన అభిమానులకు వెల్లడించాడు. ఇక అనీషా వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలతో పాటు నిశ్చితార్థం ఫోటోలను కూడా షేర్ చేసింది. అయితే ఏమైందో ఏమో ఆమె తన సోషల్ మీడియా పేజీ నుంచి ఆ ఫోటోలన్నీ తొలగించింది.
 
విశాల్, అనీషా రెడ్డి మధ్య మనస్పర్థలు రావడంతో వారు పెళ్లి రద్దు చేసుకున్నట్లు, అందుకే ఫోటోలను తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది నిజమో కాదో తెలియాలంటే విశాల్ లేదా అనీషా ఎవరో ఒకరు స్పందించాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

Pahalgam: పహల్గమ్‌ బాధితులకు పూర్తిగా ఉచిత వైద్య చికిత్స: ముకేష్ అంబానీ

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

Duvvada Srinivas : నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు.. లంచాలు తీసుకోలేదు.. జగన్‌కు థ్యాంక్స్

పహల్గాంలో ఉగ్రదాడి.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లోకి కేక్ బాక్స్‌తో వెళ్లిన వ్యక్తి - Video Viral

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments